Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మిక సవాల్‌ను స్వీకరించి పూర్తి చేశా, ఇప్పుడు రకుల్, కాజల్, తమన్నాకు నా సవాల్: రాశీఖన్నా

Webdunia
సోమవారం, 20 జులై 2020 (16:58 IST)
తెరాస ఎంపీ సంతోష్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఓ ప్రభంజనంలా సాగుతోంది. సెలబ్రిటీలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి స్పందిస్తూ మొక్కలు నాటుతున్నారు. అలాగే సామాన్యులు కూడా మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా మొన్న మొక్కలు నాటిన రష్మిక మందన్నా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాశీఖన్నాకు తన సవాల్ విసిరింది. 
ఇవాళ రాశీఖన్నా మొక్కలు నాటి మరో ముగ్గురు నటీమణులు రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, తమన్నా భాటియాకు ఛాలెంజ్ విసరిరారు. వీరంతా మొక్కలు నాటాలని కోరారు.
అలాగే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Zero Poverty-P4: ఉగాది నాడు జీరో పావర్టీ-పి43 సహాయ హస్తం

ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఖాళీచేయాల్సిందే : భారత్

Mamata Banerjee: లండన్ పార్కులో జాగింగ్ చేసిన మమత బెనర్జీ (video)

బూటకపు వాగ్దానంతో మహిళను శారీరక సంబంధం శిక్షార్హమే!

పెళ్లయిన రెండు వారాలకే ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments