Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మిక సవాల్‌ను స్వీకరించి పూర్తి చేశా, ఇప్పుడు రకుల్, కాజల్, తమన్నాకు నా సవాల్: రాశీఖన్నా

Webdunia
సోమవారం, 20 జులై 2020 (16:58 IST)
తెరాస ఎంపీ సంతోష్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఓ ప్రభంజనంలా సాగుతోంది. సెలబ్రిటీలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి స్పందిస్తూ మొక్కలు నాటుతున్నారు. అలాగే సామాన్యులు కూడా మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా మొన్న మొక్కలు నాటిన రష్మిక మందన్నా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాశీఖన్నాకు తన సవాల్ విసిరింది. 
ఇవాళ రాశీఖన్నా మొక్కలు నాటి మరో ముగ్గురు నటీమణులు రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, తమన్నా భాటియాకు ఛాలెంజ్ విసరిరారు. వీరంతా మొక్కలు నాటాలని కోరారు.
అలాగే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments