యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే'...

'అర్జున్ రెడ్డి' హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం "గీత గోవిందం". ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహ

Webdunia
గురువారం, 19 జులై 2018 (17:00 IST)
'అర్జున్ రెడ్డి' హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం "గీత గోవిందం". ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయికగా నటిస్తుంది.
 
పూర్తి కటుంబ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. చిత్రం విభిన్నమైన కథా కథనాలతో ఇంట్రెస్టింగ్‌గా రూపొందుతుందని అంటున్నారు. ఈ చిత్రం వచ్చే నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
ఇటీవ‌లే తొలి ఓసాంగ్‌ను రిలీజ్ చేశారు. 'ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే' అంటూ సాగే ఈ పాటని సిద్ శ్రీరామ్ పాడారు. ఈ పాట సంగీత ప్రియులకి ఎంత‌గానో న‌చ్చింది. ఈ పాట ఇపుడు యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. కేవలం వారం రోజుల‌లోనే 10 మిలియ‌న్స్‌కిపైగా వ్యూస్ రాబ‌ట్టింది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ పోస్ట‌ర్ ద్వారా తెలిపింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఖాతా తెరిచిన బీఎస్పీ.. అదీ కూడా 30 ఓట్ల మెజార్టీతో..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments