Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాముడు - పాండవులు చేసిందే తప్పే అయితే... నేను చేసింది తప్పే... గాయత్రి టీజర్

కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం గాయత్రి. ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒకటి హీరో పాత్ర అయితే.. మరొకటి విలన్ క్యారెక్టర్. ఈ చిత్రానికి సంబంధ

Webdunia
ఆదివారం, 14 జనవరి 2018 (10:40 IST)
కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం గాయత్రి. ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒకటి హీరో పాత్ర అయితే.. మరొకటి విలన్ క్యారెక్టర్. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ ఇటీవల విడుదలకాగా, దీనికి మంచి స్పందన వచ్చింది. 
 
రామాయ‌ణంలో రాముడికి, రావ‌ణాసురుడికి గొడ‌వ‌.. మ‌హా భార‌తంలో పాండ‌వుల‌కి , కౌర‌వుల‌కి గొడ‌వ అని చెబుతూ పుర‌ణాల‌లో వాళ్ళు చేసింది త‌ప్పే అయితే నేను చేసింది త‌ప్పే, అక్క‌డ వాళ్ళు దేవుళ్ళు అయితే ఇక్క‌డ నేను దేవుడినే. అర్థ చేసుకుంటారో , అపార్థం చేసుకుంటారో .. చాయిస్ ఈజ్ యువ‌ర్స్ అంటూ టీజ‌ర్‌లో ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ పేల్చాడు మోహ‌న్ బాబు. 
 
హీరోగా.. విలన్‌‌గా గొప్ప గొప్ప పాత్రలు చేసిన మోహన్ బాబు.. ఒకే సినిమాలో ఇలా రెండు రకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేయడం అందరికి ఇంట్రస్టింగ్‌గా వుంది. వచ్చే నెల 9వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి. ఈ చిత్రంలో శ్రియ, నిఖిలా విమల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments