Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిపీటలెక్కనున్న నాగ చైతన్య హీరోయిన్

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (14:14 IST)
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన చిత్రం "సాహసం శ్వాసగా సాగిపో" చిత్రం. ఇందులో హీరోయిన్‌గా మంజిమా మోహన్ నటించారు. ఇపుడు ఈ భామ పెళ్లిపీటలెక్కనున్నారు. కోలీవుడ్‌కు చెందిన యువ నటుడు, సీనియర్ హీరో కార్తీక్ తనయుడైన గౌతం కార్తీక్‌ను పెళ్లి చేసుకోనున్నట్టు చెన్నై కోడంబాక్కం వర్గాల సమాచారం. 
 
గతంలో గౌతం కార్తీక్, మంజిమా మోహన్‌లు కలిసి 'దేవరాట్టం' అనే చిత్రంలో నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను వారిద్దరూ ఖండించలేదు కదా తోసిపుచ్చలేదు. దీంతో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ సాగుతుందన్న విషయం నిర్ధారణ అయింది. 
 
అయితే, ఇపుడు ఈ ప్రేమ జంట తమతమ కుటుంబ పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైనట్టు సమాచారం. దీనిపై త్వరలోనే వారిద్దరూ అధికారికంగా ఓ ప్రకటన వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ.. ఎవరు స్థాపించారంటే...

బస్సులో డెలివరీ.. బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన తల్లి...

అక్రమ సంబంధం పెట్టుకుందన్న మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదారు...

గంజాయి మత్తు.. వీపుకు వెనక కొడవలి.. నోరు తెరిస్తే బూతులు.. యువత ఎటుపోతుంది.. (video)

Mithun Reddy: మద్యం కుంభకోణం .. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments