Webdunia - Bharat's app for daily news and videos

Install App

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

డీవీ
సోమవారం, 6 మే 2024 (19:17 IST)
Ramcharan
రామ్ చరణ్ ప్రతిష్టాత్మక శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ క్లయిమాక్స్ లో వుంది. ఇప్పటికే రకరకాలుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రస్తుతతం చెన్నైలో షూట్ జరుగుతున్న ఈ సినిమా ప్రమోషన్ వినూత్నంగా చేయాలని సంకల్పించారు.  తాజా అప్ డేట్ ప్రకారం,   సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ సినిమాను  ప్రమోట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 
 
ప్రమోషన్లకు సంబంధించి టీమ్ ను ఏర్పాటు చేశారు. అన్ని రకరాల మాద్యమాలలో ఆసక్తికరమైన పబ్లిసిటీతో గేమ్ చేంజర్ తారాగణం కూడా పాల్గొనున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర కూడా  ప్రమోషన్స్ లో పాల్గొనేలా షెడ్యూల్ తయారుచేసుకున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వల్లభనేని వంశీకి షాక్ - అలా బెయిల్ ఎలా ఇస్తారంటూ సుప్రీం ప్రశ్న?

Delhi: మూడేళ్ల పసికూనపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు

అలస్కా తీరంలో భూకంపం : రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు

అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. ఎందుకో తెలుసా?

హిందూపురం నుంచి ఇద్దరిని సస్పెండ్ చేసిన వైకాపా హైకమాండ్- దీపికకు అది నచ్చలేదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments