Webdunia - Bharat's app for daily news and videos

Install App

Zee5కు రూ. 270 కోట్ల రికార్డు ధరకు గేమ్ ఛేంజర్

Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2023 (12:40 IST)
ఆర్‌ఆర్‌ఆర్‌తో గ్లోబల్ స్టార్‌గా మారిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్ నటి కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. 
 
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక గేమ్ ఛేంజర్ పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులు Zee5 కు రూ. 270 కోట్ల రికార్డు ధరకు విక్రయించబడ్డాయి.
 
ఇందులో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. అందులో ఒకటి ఐఏఎస్ అధికారి పాత్ర కాగా, మరొకటి రాజకీయ నాయకుడి పాత్ర. సాధారణంగా శంకర్ సినిమాల్లో హీరోలు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించడం సహజం. 
 
సీన్స్‌తో పాటు పాటల్లోనూ హీరోలను డిఫరెంట్ లుక్స్‌లో ప్రెజెంట్ చేయడం శంకర్ స్టయిల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రాన్ని 2024లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మనోబాలా విజయబాలన్ వెల్లడించారు. ఏదైనా ఆలస్యం జరిగితే సినిమాను జనవరి 2025కి వాయిదా వేయవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సింధూర్ వల్లే అలా జరిగింది.. రైతులు ఓపిగ్గా వుండాలి: రఘునందన్

27 ఏళ్ల యూట్యూబర్‌ సాహసం చేయబోయి.. వరద నీటిలో కొట్టుకుపోయాడు..

వీధి కుక్క చేతిలో చిరుత పులి ఘోర పరాజయం, 300 మీటర్లు ఈడ్చుకెళ్లింది (video)

Heavy Rains Lash Chennai: చెన్నైని కుమ్మేసిన భారీ వర్షాలు.. కరెంట్ తీగను తొక్కి కార్మికురాలు మృతి

Dharmasthala Case: శానిటరీ వర్కర్ చెప్పినవన్నీ అబద్ధాలే.. అరెస్ట్ అయ్యాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments