Webdunia - Bharat's app for daily news and videos

Install App

Zee5కు రూ. 270 కోట్ల రికార్డు ధరకు గేమ్ ఛేంజర్

game changer
Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2023 (12:40 IST)
ఆర్‌ఆర్‌ఆర్‌తో గ్లోబల్ స్టార్‌గా మారిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్ నటి కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. 
 
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక గేమ్ ఛేంజర్ పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులు Zee5 కు రూ. 270 కోట్ల రికార్డు ధరకు విక్రయించబడ్డాయి.
 
ఇందులో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. అందులో ఒకటి ఐఏఎస్ అధికారి పాత్ర కాగా, మరొకటి రాజకీయ నాయకుడి పాత్ర. సాధారణంగా శంకర్ సినిమాల్లో హీరోలు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించడం సహజం. 
 
సీన్స్‌తో పాటు పాటల్లోనూ హీరోలను డిఫరెంట్ లుక్స్‌లో ప్రెజెంట్ చేయడం శంకర్ స్టయిల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రాన్ని 2024లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మనోబాలా విజయబాలన్ వెల్లడించారు. ఏదైనా ఆలస్యం జరిగితే సినిమాను జనవరి 2025కి వాయిదా వేయవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments