Webdunia - Bharat's app for daily news and videos

Install App

Zee5కు రూ. 270 కోట్ల రికార్డు ధరకు గేమ్ ఛేంజర్

Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2023 (12:40 IST)
ఆర్‌ఆర్‌ఆర్‌తో గ్లోబల్ స్టార్‌గా మారిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్ నటి కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. 
 
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక గేమ్ ఛేంజర్ పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులు Zee5 కు రూ. 270 కోట్ల రికార్డు ధరకు విక్రయించబడ్డాయి.
 
ఇందులో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. అందులో ఒకటి ఐఏఎస్ అధికారి పాత్ర కాగా, మరొకటి రాజకీయ నాయకుడి పాత్ర. సాధారణంగా శంకర్ సినిమాల్లో హీరోలు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించడం సహజం. 
 
సీన్స్‌తో పాటు పాటల్లోనూ హీరోలను డిఫరెంట్ లుక్స్‌లో ప్రెజెంట్ చేయడం శంకర్ స్టయిల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రాన్ని 2024లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మనోబాలా విజయబాలన్ వెల్లడించారు. ఏదైనా ఆలస్యం జరిగితే సినిమాను జనవరి 2025కి వాయిదా వేయవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వల్పశ్రేణి మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించిన భారత్!

వెయ్యి ఆవులు ఇస్తాం.. తితిదేకు సొంతందా డెయిరీ పెట్టుకోండి : రామచంద్ర యాదవ్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : డోనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ఎలాన్ మస్క్ ప్రచారం

మాజీ క్రికెటర్ సలీల్ అంకోలా తల్లి అనుమానాస్పద మృతి.. గొంతుకోసి చంపేశారు..

ముంచు కొస్తున్న భారీ సౌర తుఫాను ముప్పు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments