Webdunia - Bharat's app for daily news and videos

Install App

మురళీమోహన్ వెన్నెముకకు శస్త్రచికిత్స... పరామర్శించిన మెగాస్టార్ దంపతులు

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (17:03 IST)
నటుడు, నిర్మాత, మాజీ పార్లమెంటు సభ్యుడు మాగంటి ముర‌ళీమోహ‌న్‌కు హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో వెన్నెముక‌కు ఆప‌రేష‌న్ జ‌రిగింది. గత నెల 14వ తేదీన ఆయన అమ్మగారి అస్థికలు గంగానదిలో కలపడానికి వార‌ణాసి వెళ్లారు. ఆ కార్యక్రమం జరుపుతుండగానే మురళీమోహన్‌కు అకస్మాత్తుగా రెండు కాళ్లుకూ సమస్య వ‌చ్చి న‌డ‌వ‌లేని స్థితిలో పడిపోయారు.
 
దాంతో వెంటనే ఆయన వార‌ణాసి నుంచి హైద‌రాబాద్ చేరుకుని కేర్ ఆసుపత్రిని సంప్రదిస్తే వెన్నెముక‌లో సమస్య ఉందని ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. డాక్టర్లు విశ్రాంతి అవసరం అని చెప్పడంతో ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. విషయం తెలిసి మెగాస్టార్‌ చిరంజీవి, తన సతీమణి సురేఖను వెంటపెట్టుకుని ముర‌ళీమోహ‌న్ ఇంటికి వెళ్లి ప‌రామ‌ర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments