Webdunia - Bharat's app for daily news and videos

Install App

మురళీమోహన్ వెన్నెముకకు శస్త్రచికిత్స... పరామర్శించిన మెగాస్టార్ దంపతులు

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (17:03 IST)
నటుడు, నిర్మాత, మాజీ పార్లమెంటు సభ్యుడు మాగంటి ముర‌ళీమోహ‌న్‌కు హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో వెన్నెముక‌కు ఆప‌రేష‌న్ జ‌రిగింది. గత నెల 14వ తేదీన ఆయన అమ్మగారి అస్థికలు గంగానదిలో కలపడానికి వార‌ణాసి వెళ్లారు. ఆ కార్యక్రమం జరుపుతుండగానే మురళీమోహన్‌కు అకస్మాత్తుగా రెండు కాళ్లుకూ సమస్య వ‌చ్చి న‌డ‌వ‌లేని స్థితిలో పడిపోయారు.
 
దాంతో వెంటనే ఆయన వార‌ణాసి నుంచి హైద‌రాబాద్ చేరుకుని కేర్ ఆసుపత్రిని సంప్రదిస్తే వెన్నెముక‌లో సమస్య ఉందని ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. డాక్టర్లు విశ్రాంతి అవసరం అని చెప్పడంతో ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. విషయం తెలిసి మెగాస్టార్‌ చిరంజీవి, తన సతీమణి సురేఖను వెంటపెట్టుకుని ముర‌ళీమోహ‌న్ ఇంటికి వెళ్లి ప‌రామ‌ర్శించారు.

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments