Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్వత్‌ వున్నా సినిమారంగంలో సర్దుకుపోవాలి : రామజోగయ్య శాస్త్రి

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (15:10 IST)
Ramajogaiah Shastri
ఎంత మేథావి అయినా ఎంత విద్వత్తు వున్నా మనం రాసే పదాలు, పలికే మాటలు పామరుడు నుండి పెద్దవారి వరకు అర్థమయ్యేలా వుండాలని గీత రచయిత రామజోగయ్య శాస్త్రి అన్నారు. చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో ‘లాహే.. లాహే.. అంటూ శివునిపై సాగే పాటలో అర్థవంతమైన సాహిత్యంతోపాటు అప్పటి తరానికి చెందిన గ్రాంథికం కూడావుంటుంది. ఇది తెలియని ఇప్పటితరం ఇలా రాస్తే ఎలా? అనే చర్చ అప్పట్లో పెట్టారు. దీనిపై రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ, ఆ పాటను అలానే రాయాలి అంటూ వివరించారు.
 
ఇక తాజాగా వీరనరసింహారెడ్డి, వాల్తేర్‌ వీరయ్య చిత్రాలతోపాటు తమిళ విజయ్‌ ‘వారసుడు’లోనూ పాటలు రాశారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు అవే. మిగిలిన ఏ సినిమాలు విడుదల కావడంలేదు. ఒకరకంగా మూడు సినిమాలకు పనిచేసిన ఏకైక వ్యక్తి రామజోగయ్య శాస్త్రి మాత్రమే. ఇలా రాయడం మనం కోరుకుంటే జరగదు. అప్పుడప్పుడు అలా జరిగిపోతుంటాయని చెబుతున్నారు. మనకు ఎంత విద్వత్‌ వున్నా నేను ఇలానే రాస్తాను అనే గిరీ గీసుకు కూర్చుంటే సినిమారంగంలో చెల్లదు. పరిస్థితితులను బట్టి సర్దుకుపోయి దర్శక నిర్మాతలకు, సంగీత దర్శకులకు అనుగుణంగా నడుచుకుంటూ వుండాలని గ్రహించానని పేర్కొన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Crow: మెస్సీని మరిచిపోండి.. కాకి ఫుట్ బాల్ ఆడితే ఎలా వుంటుంది.. (video)

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

Jagan: మూడు రోజులుగా ముగ్గుర్ని యువకుల్ని పోలీసులు హింసించారు.. జగన్ ఫైర్

Engineering student: పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాలేదు.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

Temperatures rise in AP: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments