ఈషాన్య మహేశ్వరి సొగసు చూడతరమా?

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2022 (21:35 IST)
కర్టెసి-ట్విట్టర్
రాజుగారి గది చిత్రంతో పరిచయమైన యువ నటి ఈషాన్య మహేశ్వరి. కరోనా సమయంలో ఆమె నటించిన నమస్తే నేస్తమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాలకు సంతకాలు చేసానని చెపుతోంది. ఈలోపు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పాపులర్ అవుతోంది.

 
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు షేర్ చేస్తూ ఈ ఫోజులో ఎలా వున్నానో చెప్పుకోండి అని అడుగుతోంది. ఇలా ఈషాన్య మహేశ్వరి అడుగుతుండటంతో నెటిజన్లు ఎగబడి కామెంట్లు పెడుతున్నారు.

 
నల్లచీరలో తన గ్లామర్ అందాలకు విపరీతంగా లైక్స్ ఇచ్చారని హ్యాపీ అవుతోంది. ఆమె షేర్ చేస్తున్న ఫోటోలను చూసి టాలీవుడ్ ఆఫర్లు ఏమయినా వస్తాయేమో చూడాలి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తాడిపత్రిలో వైకాపా నేత ఆర్సీ ఓబుల్ రెడ్డిపై దాడి - ఉద్రిక్తత

వరకట్నం వేధింపులు.. భర్త ఇంట్లో లేని సమయం చూసి ఉరేసుకుని ఆత్మహత్య

టిక్ టాక్ వీడియోలు పోస్ట్ చేసిన యువతిని కాల్చి చంపేశారు... ఎక్కడ?

High alert: ఎర్రకోట సమీపంలో పేలుడు.. పది మంది మృతి.. హైదరాబాదులో అలెర్ట్

APCRDA: నవంబర్ 14-15 తేదీల్లో సీఐఐ భాగస్వామ్య సమ్మిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

తర్వాతి కథనం
Show comments