Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈషాన్య మహేశ్వరి సొగసు చూడతరమా?

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2022 (21:35 IST)
కర్టెసి-ట్విట్టర్
రాజుగారి గది చిత్రంతో పరిచయమైన యువ నటి ఈషాన్య మహేశ్వరి. కరోనా సమయంలో ఆమె నటించిన నమస్తే నేస్తమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాలకు సంతకాలు చేసానని చెపుతోంది. ఈలోపు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పాపులర్ అవుతోంది.

 
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు షేర్ చేస్తూ ఈ ఫోజులో ఎలా వున్నానో చెప్పుకోండి అని అడుగుతోంది. ఇలా ఈషాన్య మహేశ్వరి అడుగుతుండటంతో నెటిజన్లు ఎగబడి కామెంట్లు పెడుతున్నారు.

 
నల్లచీరలో తన గ్లామర్ అందాలకు విపరీతంగా లైక్స్ ఇచ్చారని హ్యాపీ అవుతోంది. ఆమె షేర్ చేస్తున్న ఫోటోలను చూసి టాలీవుడ్ ఆఫర్లు ఏమయినా వస్తాయేమో చూడాలి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భం చేసిందో ఎవరో తెలియదు.. పొరిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments