Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను చాలా హాట్ గురూ అంటున్న హీరోయిన్! (video)

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (08:52 IST)
ఈషా రెబ్బా.. తెలుగు వెండితెరపై మెరుస్తున్న యంగ్ హీరోయిన్లలో ఒకరు. పాత్ర డిమాండ్ చేస్తే ఎంత ఎక్స్‌పోజింగ్ చేసేందుకైనా సిద్ధంగా ఉండే హీరోయిన్లలో మొదటివరుసలో ఉంటుందని చెప్పొచ్చు. అలాంటి ఈషా రెబ్బా... తొలిసారి మహిళా ప్రాధాన్య చిత్రం 'రాగల 24 గంటల్లో'. శ్రీనివాసరెడ్డి దర్శకుడు. శ్రీనివాస్‌ కానూరు నిర్మాత. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోంది. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇదొక సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ. దర్శకుడు కథ చెప్పినప్పుడు తర్వాత ఏమవుతుందనేది నాలుగైదుసార్లు ఊహించా. నా ఊహ తప్పయింది. ప్రేక్షకులెవరూ కథలో మలుపులు ఊహించలేరు. శ్రీనివాసరెడ్డి అంత అద్భుతంగా తీశారు. ఇటువంటి కథలు హీరోయిన్లకు అరుదుగా లభిస్తాయన్నారు.
 
నేను చేసిన తొలి మహిళా ప్రాధాన్య చిత్రమిది. శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడ్డాను. నా పాత్రలో కోపం, అసహనం, వినోదం... ఇలా చాలా భావోద్వేగాలున్నాయి. అందుకు మానసికంగా కష్టపడ్డా. కొన్ని సన్నివేశాల్లో వాదోపవాదాలు, కొట్టుకోవడం వంటివి ఉన్నాయి. అవి చేయడం శారీరకంగా కష్టమైంది. ఇందులో విద్యాగా కనిపిస్తా. కథంతా నా చుట్టూ తిరుగుతుందని చెప్పుకొచ్చింది.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments