Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సోకి 'ఎదురీత' చిత్ర నిర్మాత కన్నుమూత

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (14:23 IST)
కరోనా వైరస్ సోకి తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ఓ నిర్మాత కన్నుమూశారు. ఆయన పేరు బోగారి లక్ష్మీనారాయణ. ఈయన నిర్మాణ సంస్థ శ్రీ భాగ్యలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్. ఈ బ్యానర్‌పై గతంలో ఎదురీత అనే సూపర్ హిట్ మూవీని నిర్మించారు. 
 
అయితే, ఈయనకు కరోనా వైరస్ సోకింది. దీంతో గత కొద్ది రోజులుగా ఆయ‌న య‌శోద ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం క్షీణించ‌డంతో క‌న్నుమూశారు. ఆయన మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
 
కాగా, క‌రోనా మ‌హ‌మ్మారి సినీ ఇండ‌స్ట్రీపై ఎంత‌గా ఎఫెక్ట్ చూపించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కరోనా వ‌ల‌న గ‌త 5 నెల‌లుగా షూటింగ్స్ అన్నీ స్తంభించాయి. దీంతో సినీ కార్మికులు పొట్ట‌కూటి కోసం ప‌డ‌రాని క‌ష్టాలు ప‌డుతున్న విషయం తెల్సిందే. అదేసమయంలో అనేక మంది ఈ కరోనా వైరస్ బారినపడి మృత్యువాపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేనల్లుడుతో అక్రమ సంబంధం .. మంచం కోడుతో భర్తను కొట్టి చంపేసిన భార్య!!

22, 23 తేదీల్లో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు - పలు జిల్లాల్లో పిడుగులు

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ.. మైనర్‌ను చంపేసిన భర్త!!

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments