Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ జగన్నాథ్‌తో ఈడీ దర్యాప్తు మొదలు

ED
Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (19:11 IST)
సినితారల డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో మొదలు కానుంది. డ్రగ్స్ కేసులో రేపటినుండి విచారణ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. రేపు ఈడీ ముందుకు డైరెక్టర్ పూరీజగన్నాధ్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 
 
ఇప్పటికే 12మంది సిని ప్రముఖులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. గతంలో 62 మందిని విచారించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్... మరికొంత మందిని విచారించడానికి రెడీ అయింది. డ్రగ్స్ కేసులో లబ్ధిదారుల అక్రమాస్తుల జప్తు దిశగా ఈడీ కసరత్తులు చేస్తుందని వార్తలు వస్తున్నాయి.
 
ఇప్పటీకే కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ క్రైం ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ దాఖలు చేసిన ఈడీ... ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ సెక్షన్ 3,4 కింద కేసుల నమోదు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments