Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గుంటూరు కారం' నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

Webdunia
ఆదివారం, 5 నవంబరు 2023 (14:46 IST)
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రానున్న చిత్రం "గుంటూరు కారం". ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ దమ్ మసాలా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా, ఈ పాట ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఈ నెల 7వ తేదీన ఈ పాట పూర్తి లిరికల్‌ను విడుదల చేయనున్నారు. 
 
"దమ్ మసాలా బిర్యానీ.. గుద్దిపారేయ్ గుంటూర్నీ..." అంటూ ఎంతో ఎనర్జిటిక్‌గా సాగే గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రచించారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీత సమకూర్చుతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఇందులో మహేశ్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాను నమ్మని వాలంటీర్లు.. వేరే ఉద్యోగాలకు జంప్.. ఎంచక్కా వ్యాపారాలు చేసుకుంటున్నారు

నాకు అది లేదు, నేను దానికి ఎలా పనికి వస్తాను?: లేడీ అఘోరి (video)

అమరావతిలో భారతదేశంలోనే అతిపెద్ద గ్రంథాలయం- నారా లోకేష్

వంగవీటి మోహన రంగా విగ్రహాలపై అలా చేస్తారా? చంద్రబాబు సీరియస్

SVSN Varma: పవన్ కల్యాణ్‌కు పిఠాపురం ఇచ్చిన వర్మ.. చంద్రబాబు కలిసి కనిపించారే!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments