Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిశాలో రైలు దుర్ఘటన బాధితులకు రక్త దానం ఇవ్వండి : చిరంజీవి పిలుపు

Webdunia
శనివారం, 3 జూన్ 2023 (17:05 IST)
chiranjeevi prkatana
ఒడిశాలో రైలు ఢీకొన్న వార్తతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మెగా స్టార్ చిరంజీవి, రాంచరణ్, మహేష్ బాబు. సినిమా ఇండస్ట్రీలో పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా  చిరంజీవి తన అభిమానులకు ఇలా పిలుపు  ఇచ్చారు. దగ్గరలోని అభిమాలు అంతా రక్త దానం చేయాలనీ చెప్పారు. ఇందుకు హైద్రాబాద్లోని తన బ్లడ్ బ్యాంకు నుంచి సాయం కావాలన్న చేస్తానని తెలిపారు. అలాగే రామ్ చరణ్ కూడా అభిమానులు రక్త దానం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని అన్నారు. 
 
మహేష్ బాబు ట్విట్టర్ లో మాట్లాడుడూ, ఒడిశాలో రైలు ఢీకొన్న వార్తతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు  తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మన రైల్వే వ్యవస్థల్లో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన తక్షణ అవసరాన్ని గుర్తుచేస్తుంది అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలులో ఎమ్మెల్యేకు సీటు ఇవ్వలేదని ప్రయాణికుడిని చితక్కొట్టారు... (Video)

బాలికతో స్నేహం.. బెదిరించి న్యూడ్ వీడియోలు తీసి ఫ్రెండ్స్‌కు షేరింగ్...

భర్తను కాదని మేనల్లుడిని పెళ్లి చేసుకుంది.. కూతురు అతనితోనే వుంటుంది.. (video)

NEET ప్రాక్టీస్ టెస్టులో తక్కువ మార్కులొచ్చాయని కుమార్తెను చంపేసిన తండ్రి

Pawan Kalyan: మధురైలో మురుగ భక్తర్గల్ మానాడులో పవన్ కల్యాణ్- ఫోటోలు, వీడియోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments