Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాల్దీవుల్లో 'లోఫర్' బ్యూటీ మెస్మరైజ్

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (08:50 IST)
ఇటీవలికాలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన మాల్దీవులు సినీ సెలెబ్రిటీలకు మంచి టూరిస్ట్ హాట్‌స్పాట్‌గా మారింది. కొద్దిగా సమయం దొరికితే చాలు అనేక మంది సెలెబ్రిటీలు ఇక్కడ వాలిపోతున్నారు. మాల్దీవుల్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ, ప్రత్యేక దుస్తులు ధరించి ఫోటో షూట్‌లు నిర్వహిస్తున్నారు.
 
తాజాగా ఈ కోవలోకి బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కూడా చేరింది. గతంలో 'లోఫర్' చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె... ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రా, రాశి ఖన్నాలతో కలిసి "యోధ" అనే చిత్రంలో నటిస్తుంది. ఈ విషయాన్ని కరణ్ జోహార్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు.
 
అయితే, ఈ అమ్మడు తన బార్బీ అందాలను దాచుకునేందుకు ఏమాత్రం ఇష్టపడదు. అందుకే కుర్రకారుకు అందాల పండుగలా ఉంటుంది. ఈ అందాలనను ఫోటోల రూపంలో బంధించి తన అభిమానలకు కిక్ ఇవ్వడానికి దిశా పటానీ ఏమాత్రం వెనుకాడరు.
 
తాజాగా దిశా తన ఇన్‌స్టా ఖాతాలో బికినీలో సముద్రపు నీటిపై తేలియాడుతూ దిగిన బ్యూటీఫుల్ పిక్‌ను షేర్ చేశారు. ఈ ఫోటోలో ఆమె పూర్తిగా మెర్మైడ్‌లా మారి మెస్మరైజ్ చేస్తోంది. మెరిసే అందం, మాల్దీవుల్లోని సముద్రపు నీటిలో వివిధ రకాల భంగిమల్లో ఆమె హాట్ హాట్‌గా ఫోటోలకు ఫోజులిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లోక్‌సభలో ప్రియాంకా గాంధీ బుగ్గలు నిమిరిన రాహుల్ : స్పీకర్ ఆగ్రహం (Video)

Telangana Cabinet expansion: కొండా సురేఖ అవుట్ విజయశాంతి ఇన్?

కామారెడ్డిలో టెన్త్ ప్రశ్నపత్రం లీక్... ముగ్గురు ఉపాధ్యాయులపై వేటు

Plane Flies Over Tirumala: అపచారం-తిరుమల శ్రీవారి ఆలయంపై ఎగరిన విమానం (video)

తోస్తే 90 చోట్ల పడేటట్టున్నాడు కానీ యువతి వెనుక వైపుకి అతడి ముందు భాగాన్ని.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments