Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాల్దీవుల్లో 'లోఫర్' బ్యూటీ మెస్మరైజ్

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (08:50 IST)
ఇటీవలికాలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన మాల్దీవులు సినీ సెలెబ్రిటీలకు మంచి టూరిస్ట్ హాట్‌స్పాట్‌గా మారింది. కొద్దిగా సమయం దొరికితే చాలు అనేక మంది సెలెబ్రిటీలు ఇక్కడ వాలిపోతున్నారు. మాల్దీవుల్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ, ప్రత్యేక దుస్తులు ధరించి ఫోటో షూట్‌లు నిర్వహిస్తున్నారు.
 
తాజాగా ఈ కోవలోకి బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కూడా చేరింది. గతంలో 'లోఫర్' చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె... ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రా, రాశి ఖన్నాలతో కలిసి "యోధ" అనే చిత్రంలో నటిస్తుంది. ఈ విషయాన్ని కరణ్ జోహార్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు.
 
అయితే, ఈ అమ్మడు తన బార్బీ అందాలను దాచుకునేందుకు ఏమాత్రం ఇష్టపడదు. అందుకే కుర్రకారుకు అందాల పండుగలా ఉంటుంది. ఈ అందాలనను ఫోటోల రూపంలో బంధించి తన అభిమానలకు కిక్ ఇవ్వడానికి దిశా పటానీ ఏమాత్రం వెనుకాడరు.
 
తాజాగా దిశా తన ఇన్‌స్టా ఖాతాలో బికినీలో సముద్రపు నీటిపై తేలియాడుతూ దిగిన బ్యూటీఫుల్ పిక్‌ను షేర్ చేశారు. ఈ ఫోటోలో ఆమె పూర్తిగా మెర్మైడ్‌లా మారి మెస్మరైజ్ చేస్తోంది. మెరిసే అందం, మాల్దీవుల్లోని సముద్రపు నీటిలో వివిధ రకాల భంగిమల్లో ఆమె హాట్ హాట్‌గా ఫోటోలకు ఫోజులిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో ప్రీమియర్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్, డిజైన్ డెమోక్రసీ 2025

Nara Lokesh: ప్రధాని మోదీతో 45 నిమిషాల పాటు భేటీ అయిన నారా లోకేష్

Mumbai On High Alert: ముంబైలో 400 కిలోల ఆర్డీఎక్స్‌, వాహనాల్లో వాటిని అమర్చాం.. హై అలెర్ట్

రెండేళ్ల పాపాయిని ఎత్తుకెళ్లిన కోతుల గుంపు.. నీళ్ల డ్రమ్ములో పడేసింది.. ఆపై ఏం జరిగిందంటే?

భర్త సమోసా తీసుకురాలేదని భార్య గొడవ.. పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్లింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments