Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాల్దీవుల్లో 'లోఫర్' బ్యూటీ మెస్మరైజ్

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (08:50 IST)
ఇటీవలికాలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన మాల్దీవులు సినీ సెలెబ్రిటీలకు మంచి టూరిస్ట్ హాట్‌స్పాట్‌గా మారింది. కొద్దిగా సమయం దొరికితే చాలు అనేక మంది సెలెబ్రిటీలు ఇక్కడ వాలిపోతున్నారు. మాల్దీవుల్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ, ప్రత్యేక దుస్తులు ధరించి ఫోటో షూట్‌లు నిర్వహిస్తున్నారు.
 
తాజాగా ఈ కోవలోకి బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కూడా చేరింది. గతంలో 'లోఫర్' చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె... ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రా, రాశి ఖన్నాలతో కలిసి "యోధ" అనే చిత్రంలో నటిస్తుంది. ఈ విషయాన్ని కరణ్ జోహార్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు.
 
అయితే, ఈ అమ్మడు తన బార్బీ అందాలను దాచుకునేందుకు ఏమాత్రం ఇష్టపడదు. అందుకే కుర్రకారుకు అందాల పండుగలా ఉంటుంది. ఈ అందాలనను ఫోటోల రూపంలో బంధించి తన అభిమానలకు కిక్ ఇవ్వడానికి దిశా పటానీ ఏమాత్రం వెనుకాడరు.
 
తాజాగా దిశా తన ఇన్‌స్టా ఖాతాలో బికినీలో సముద్రపు నీటిపై తేలియాడుతూ దిగిన బ్యూటీఫుల్ పిక్‌ను షేర్ చేశారు. ఈ ఫోటోలో ఆమె పూర్తిగా మెర్మైడ్‌లా మారి మెస్మరైజ్ చేస్తోంది. మెరిసే అందం, మాల్దీవుల్లోని సముద్రపు నీటిలో వివిధ రకాల భంగిమల్లో ఆమె హాట్ హాట్‌గా ఫోటోలకు ఫోజులిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కలెక్టర్‌పై నోరు జారిన భారాస ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ... కొత్త నేరాల చట్టం కింద కేసు!! (Video)

మెగా డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త చెప్పిన విద్యామంత్రి నారా లోకేశ్

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మహేశ్ చంద్ర లడ్డా!!

వైకాపా ఓడిపోవడానికి కారణం అదే ... పవన్‌ది డైనమిక్ పాత్ర : సీపీఐ నారాయణ

మిస్సింగ్ అమ్మాయిలను గుర్తించేందుకు ప్రత్యేక యంత్రాంగం : డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments