Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాల్దీవుల్లో 'లోఫర్' బ్యూటీ మెస్మరైజ్

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (08:50 IST)
ఇటీవలికాలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన మాల్దీవులు సినీ సెలెబ్రిటీలకు మంచి టూరిస్ట్ హాట్‌స్పాట్‌గా మారింది. కొద్దిగా సమయం దొరికితే చాలు అనేక మంది సెలెబ్రిటీలు ఇక్కడ వాలిపోతున్నారు. మాల్దీవుల్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ, ప్రత్యేక దుస్తులు ధరించి ఫోటో షూట్‌లు నిర్వహిస్తున్నారు.
 
తాజాగా ఈ కోవలోకి బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కూడా చేరింది. గతంలో 'లోఫర్' చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె... ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రా, రాశి ఖన్నాలతో కలిసి "యోధ" అనే చిత్రంలో నటిస్తుంది. ఈ విషయాన్ని కరణ్ జోహార్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు.
 
అయితే, ఈ అమ్మడు తన బార్బీ అందాలను దాచుకునేందుకు ఏమాత్రం ఇష్టపడదు. అందుకే కుర్రకారుకు అందాల పండుగలా ఉంటుంది. ఈ అందాలనను ఫోటోల రూపంలో బంధించి తన అభిమానలకు కిక్ ఇవ్వడానికి దిశా పటానీ ఏమాత్రం వెనుకాడరు.
 
తాజాగా దిశా తన ఇన్‌స్టా ఖాతాలో బికినీలో సముద్రపు నీటిపై తేలియాడుతూ దిగిన బ్యూటీఫుల్ పిక్‌ను షేర్ చేశారు. ఈ ఫోటోలో ఆమె పూర్తిగా మెర్మైడ్‌లా మారి మెస్మరైజ్ చేస్తోంది. మెరిసే అందం, మాల్దీవుల్లోని సముద్రపు నీటిలో వివిధ రకాల భంగిమల్లో ఆమె హాట్ హాట్‌గా ఫోటోలకు ఫోజులిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్‌యూవీ

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Secunderabad: సికింద్రాబాద్‌లో 45కిలోల గంజాయిని స్వాధీనం

పశువులా చూశారు.. ఆహారం, నీరు లేదు.. హనీమూన్‌కు వెళ్లి తిరిగొస్తుంటే...?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments