Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సాహో''లో ప్రభాస్ సరసన నటించాలంటే.. అంత కావాలన్న దిశాపటానీ?

బాహుబలి సినిమాతో మంచి సక్సెస్ కొట్టిన ప్రభాస్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. నెల రోజుల పాటు బాహుబలి రిలీజ్ అనంతరం ప్రభాస్ బ్రేక్ తీసుకున్నారు. జూన్ 5న హైదరాబాద్‌కి వచ్చే ప్రభాస్.. సాహో టీమ్‌తో కలవనున్నా

Webdunia
గురువారం, 1 జూన్ 2017 (11:54 IST)
బాహుబలి సినిమాతో మంచి సక్సెస్ కొట్టిన ప్రభాస్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. నెల రోజుల పాటు బాహుబలి రిలీజ్ అనంతరం ప్రభాస్ బ్రేక్ తీసుకున్నారు. జూన్ 5న హైదరాబాద్‌కి వచ్చే ప్రభాస్.. సాహో టీమ్‌తో కలవనున్నాడని సమాచారం. ఇప్పటికే సాహో చిత్రం పూర్తి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకోగా సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. 
 
రన్ రాజా రన్ ఫేం సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా, యువి క్రియేషన్స్ బేనర్ పై 150 కోట్లతో సాహో రూపొందనుంది. ఈ మధ్య విడుదలైన సాహో టీజర్ మూవీపై భారీ అంచనాలు పెంచింది. చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తారు అనే దానిపై క్లారిటీ రాలేదు. దిశాపటానీకి సాహో టీమ్ ఆఫర్ ఇచ్చిందట. ఇప్పటికే ఆమె సినిమాలు హిట్ కాకపోయినా, ''సాహో" దర్శకనిర్మాతలు మాత్రం దిశాపటానిని పట్టించుకుని ప్రభాస్ పక్కన నటించే ఛాన్స్‌ ఇచ్చారు. 
 
అయితే వచ్చిన అవకాశాన్ని దిశాపటానీ పొగరుతో వద్దనుకుందట. సాహో సినిమాలో నటించేందుకు రూ.5 కోట్ల పారితోషికం అడిగిందట. అంత ఇవ్వలేమని సాహో టీమ్ చెప్పేసిందట. దీంతో దిశాపటానీ సాహో టీమ్‌తో పనిచేసే ఛాన్సును మిస్ చేసుకుందట.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments