Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో భార్యతో కలిసి రథాన్ని లాగిన దర్సకుడు త్రివిక్రమ్

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (20:51 IST)
ప్రముఖ సినీ దర్సకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన భార్యతో కలిసి తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు. ఉదయం విఐపి విరామ దర్సనా సమయంలో స్వామిసేవలో త్రివిక్రమ్ పాల్గొన్నారు. త్రివిక్రమ్‌తో కరచాలనం చేసేందుకు భక్తులు ఎగబడ్డారు. క్యూలైన్లో అందరితో కరచాలనం చేశారు త్రివిక్రమ్.
 
ఆలయం బయటకు రాగానే వసంతోత్సవాల్లో భాగంగా స్వర్ణరథాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో త్రివిక్రమ్ తన భార్యతో కలిసి స్వర్ణరథాన్ని లాగారు. గోవిందా గోవిందా అంటూ గోవిందనామస్మరణలు చేశారు. త్రివిక్రమ్ రథాన్ని లాగడాన్ని భక్తులు ఆశక్తిగా తిలకించారు. ఆలయం బయట కూడా భక్తులు అందరికీ కరచాలనం చేస్తూ వారితో సెల్ఫీలు దిగుతూ వెళ్ళారు త్రివిక్రమ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments