Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో భార్యతో కలిసి రథాన్ని లాగిన దర్సకుడు త్రివిక్రమ్

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (20:51 IST)
ప్రముఖ సినీ దర్సకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన భార్యతో కలిసి తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు. ఉదయం విఐపి విరామ దర్సనా సమయంలో స్వామిసేవలో త్రివిక్రమ్ పాల్గొన్నారు. త్రివిక్రమ్‌తో కరచాలనం చేసేందుకు భక్తులు ఎగబడ్డారు. క్యూలైన్లో అందరితో కరచాలనం చేశారు త్రివిక్రమ్.
 
ఆలయం బయటకు రాగానే వసంతోత్సవాల్లో భాగంగా స్వర్ణరథాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో త్రివిక్రమ్ తన భార్యతో కలిసి స్వర్ణరథాన్ని లాగారు. గోవిందా గోవిందా అంటూ గోవిందనామస్మరణలు చేశారు. త్రివిక్రమ్ రథాన్ని లాగడాన్ని భక్తులు ఆశక్తిగా తిలకించారు. ఆలయం బయట కూడా భక్తులు అందరికీ కరచాలనం చేస్తూ వారితో సెల్ఫీలు దిగుతూ వెళ్ళారు త్రివిక్రమ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Medical Student: ఒత్తిడిని తట్టుకోలేక పురుగుల మందు తాగి వైద్య విద్యార్థి ఆత్మహత్య

TTD: రూ.6 కోట్ల రూపాయల చెక్కును టీటీడీకి అందించిన చెన్నై భక్తుడు

చంద్రబాబుకు గవర్నర్‌ పదవి.. పవన్ సీఎం కాబోతున్నారా? నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం..?

Maha Kumba Mela: మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. ఎలా జరిగిందంటే?

గోమూత్రం తాగండి..జ్వరాన్ని తరిమికొట్టండి..వి. కామకోటి.. ఎవరాయన..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments