Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పట్టాలెక్కిన కమల్ హాసన్ "ఇండియన్-2"

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (14:43 IST)
విశ్వ నటుడు కమల్ హాసన్, సెన్సేషనల్ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం "ఇండియన్-2". లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఆగిపోయిన ఈ చిత్రం షూటింగ్ మళ్లీ  బుధవారం నుంచి చెన్నైలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు శంకర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. 
 
ఈ చిత్రంలో పాత నటీనటులే నటిస్తున్నారు. అయితే, అకాల మరణం చెందిన తమిళ హాస్య నటుడు వివేక్ స్థానంలో మాత్రం కొత్తగా గురు సోమసుందరం అనే తమిళ నటుడిని తీసుకోనున్నారు. మిగిలిన పాత్రల్లో పాత నటీనటులో నటించనున్నారు. హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌ నటిస్తున్నారు. అలాగే, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా వంటి అనేక మంది నటీనటులు నటిస్తున్నారు. 
 
తమిళ హీరో, ఎమ్మెల్యే రెడ్ జెయింట్ మూవీస్ అధినేత ఉదయనిధి స్టాలిన్‌ కూడా భాగస్వామిగా చేరి లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. చెన్నైలో బుధవారం నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైనప్పటికీ చిత్రం విడుదల తేదీని మాత్రం బహిర్గతం చేయలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments