Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్, రియాతో సినిమా.. ఇప్పుడేమో వ్యవసాయం చాలంటున్నాడు..

Webdunia
గురువారం, 23 జులై 2020 (17:38 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా దర్శకుడు రూమి జాఫ్రే స్టేట్ మెంట్ తీసుకున్నారు. ఈయన వాంగ్మూలానికి అనంతరం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
 
అసలు విషయం ఏంటంటే? సుశాంత్, అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో కలిసి రూమీ జాఫ్రే ఓ సినిమాకు ప్లాన్ చేశారు. కానీ ఉన్నట్టుండి సినిమాలు వద్దనుకుని వ్యవసాయం చేయాలనుకుంటున్నాడు. సుశాంత్‌కు రూమీ జాఫ్రే మంచి స్నేహితుడు. సుశాంత్ నటనకు గుడ్‌‌బై చెప్పి వ్యవసాయం చేయాలనుకున్న విషయాన్ని రూమీ జాఫ్రే చెప్పినట్టు తెలుస్తోంది. 
 
జూన్ 14న బలవన్మరణం చెందిన సుశాంత్ కొందరి వేధింపుల వల్లనే ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నాడని పలువురు వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదుగురితో కూడిన బృందం దాదాపు 35 మందికి పైగా వ్యక్తులని విచారించింది. వీరిలో జాఫ్రే కూడా ఒకరు. ఈ విచారణ తో పాటు సుశాంత్ మరణంతో బాగా అప్ సెట్ అయిన జాఫ్రే.. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేయాలనుకుంటున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments