Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్, రియాతో సినిమా.. ఇప్పుడేమో వ్యవసాయం చాలంటున్నాడు..

Webdunia
గురువారం, 23 జులై 2020 (17:38 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా దర్శకుడు రూమి జాఫ్రే స్టేట్ మెంట్ తీసుకున్నారు. ఈయన వాంగ్మూలానికి అనంతరం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
 
అసలు విషయం ఏంటంటే? సుశాంత్, అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో కలిసి రూమీ జాఫ్రే ఓ సినిమాకు ప్లాన్ చేశారు. కానీ ఉన్నట్టుండి సినిమాలు వద్దనుకుని వ్యవసాయం చేయాలనుకుంటున్నాడు. సుశాంత్‌కు రూమీ జాఫ్రే మంచి స్నేహితుడు. సుశాంత్ నటనకు గుడ్‌‌బై చెప్పి వ్యవసాయం చేయాలనుకున్న విషయాన్ని రూమీ జాఫ్రే చెప్పినట్టు తెలుస్తోంది. 
 
జూన్ 14న బలవన్మరణం చెందిన సుశాంత్ కొందరి వేధింపుల వల్లనే ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నాడని పలువురు వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదుగురితో కూడిన బృందం దాదాపు 35 మందికి పైగా వ్యక్తులని విచారించింది. వీరిలో జాఫ్రే కూడా ఒకరు. ఈ విచారణ తో పాటు సుశాంత్ మరణంతో బాగా అప్ సెట్ అయిన జాఫ్రే.. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేయాలనుకుంటున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐఎన్ఎస్ విక్రాంత్‌పై దాడి చేశాం... భారత్‌ను భయపెట్టాం : పాక్ ప్రధాని గొప్పలు

ఉగ్రవాదులకు జ్యోతి మల్హోత్రా పహెల్గాం లొకేషన్ షేర్ చేసిందా?, నాకేం తెలియదంటున్న ఆమె తండ్రి

Chandrababu: మే 22 నుండి మూడు రోజుల పాటు ఢిల్లీలో చంద్రబాబు

ఏపీ లిక్కర్ స్కామ్ : నిందితులకు షాకిచ్చిన ఏసీబీ కోర్టు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పది శాతం తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments