Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్, రియాతో సినిమా.. ఇప్పుడేమో వ్యవసాయం చాలంటున్నాడు..

Webdunia
గురువారం, 23 జులై 2020 (17:38 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా దర్శకుడు రూమి జాఫ్రే స్టేట్ మెంట్ తీసుకున్నారు. ఈయన వాంగ్మూలానికి అనంతరం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
 
అసలు విషయం ఏంటంటే? సుశాంత్, అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో కలిసి రూమీ జాఫ్రే ఓ సినిమాకు ప్లాన్ చేశారు. కానీ ఉన్నట్టుండి సినిమాలు వద్దనుకుని వ్యవసాయం చేయాలనుకుంటున్నాడు. సుశాంత్‌కు రూమీ జాఫ్రే మంచి స్నేహితుడు. సుశాంత్ నటనకు గుడ్‌‌బై చెప్పి వ్యవసాయం చేయాలనుకున్న విషయాన్ని రూమీ జాఫ్రే చెప్పినట్టు తెలుస్తోంది. 
 
జూన్ 14న బలవన్మరణం చెందిన సుశాంత్ కొందరి వేధింపుల వల్లనే ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నాడని పలువురు వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదుగురితో కూడిన బృందం దాదాపు 35 మందికి పైగా వ్యక్తులని విచారించింది. వీరిలో జాఫ్రే కూడా ఒకరు. ఈ విచారణ తో పాటు సుశాంత్ మరణంతో బాగా అప్ సెట్ అయిన జాఫ్రే.. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేయాలనుకుంటున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments