Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 గంటల పాటు పూరీని ప్రశ్నించిన ఈడీ.. బ్యాంక్ లావాదేవీలపై..?

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (23:24 IST)
టాలీవుడ్‌ డ్రగ్‌ కేసులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ విచారణ ముగిసింది. దాదాపు 10 గంటల పాటు పూరి జగన్నాథ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. 
 
ఈ క్రమంలో పూరి బ్యాంక్ లావాదేవీలపై పూర్తిగా ఆరా తీశారు. ఆయనకు చెందిన మూడు బ్యాంక్ ఖాతాల నుంచి సమాచారం సేకరించారు. ఉదయం 10.17 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకు విచారణ కొనసాగింది. 
 
ఈ క్రమంలో ఈడీ పూరి స్టేట్‌మెంట్‌ను లిఖిత పూర్వకంగా నమోదు చేసింది. భవిష్యత్తులో విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని అధికారులు ఆయనను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

జూన్ 4న మా దేవుడు పిఠాపురంలో అడుగు పెడుతున్నాడు.. పిఠాపురం ఓటర్లు

ఏపీ హైకోర్టులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్!!

జీహెచ్ఎంసీ ఉద్యోగి లైంగిక దాడి.. మహిళా ఉద్యోగికి నరకం చూపాడు.. వీడియో వైరల్

భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళతో సహజీవనం.. చివరికి?

ఎన్నికల కౌంటింగ్... గుంటూరులో గట్టి భద్రత.. నలుగురికి మించితే?

బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..

కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..

ఈ ఫుడ్ తింటే 50 ఏళ్లు దాటినా 30 ఏళ్ల వారిలా కనబడుతారు

లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

మ్యాంగో జ్యూస్ తాగితే ఇవన్నీ మీ సొంతం

తర్వాతి కథనం
Show comments