Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ దర్శకుడు బాబీకి పితృ వియోగం

Webdunia
ఆదివారం, 28 ఆగస్టు 2022 (16:22 IST)
తెలుగు చలనచిత్ర దర్శకుడు కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ ఇంటి విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి మోహన్ రావు (69) ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన ఇటీవల అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను ఇటీవల హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వచ్చిన ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 
 
ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన ఏపీలోని గుంటూరు జిల్లా నగరంపాలెంకు తరలించి, సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దర్శకుడు బాబీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో "సర్దార్ గబ్బర్ సింగ్" అనే చిత్రంతో పాటు పలు చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించే పనిలో నిమగ్నమైవున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్పేస్ వాక్ కోసం ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చిన సునీత విలియమ్స్

26 నుంచి తెలంగాణాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ

అన్న కుమార్తెను వేధిస్తున్నాడని యువకుడి తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి...

ఈ యేడాది నీట్ పరీక్షను ఎలా నిర్వహిస్తారు: ఎన్టీఏ వివరణ

ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments