Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ ఇంట్లో ఏకంగా పది మందికి కరోనా వైరస్

Webdunia
గురువారం, 20 మే 2021 (13:18 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉంది. ఈ వైరస్ దెబ్బకు సినీ, క్రీడా, రాజకీయ ప్ర‌ముఖుల‌ని వ‌ణికిస్తుంది. ముఖ్యమంత్రులు కూడా క‌రోనా బారిన ప‌డుతున్నారంటే ఈ సారి క‌రోనా ఉదృతి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. 
 
తాజాగా ఓ హీరోయిన్ ఇంట్లో క‌రోనా క‌ల‌కలం సృష్టించింది. ఒక‌రు ఇద్ద‌రు కాదు ఏకంగా ప‌ది మంది క‌రోనా బారిన ప‌డ్డార‌ట. ఈ విష‌యాన్ని ఆ హీరోయిన్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. గల్ఫ్, యురే, కా అధినేత్రి, గద్దల కొండ గణేష్ చిత్రాల్లో నటించిన బ్యూటీ డింపుల్ హయతి. 
 
తాజాగా ర‌వితేజ హీరోగ తెర‌కెక్కుతున్న 'ఖిలాడి' చిత్ర షూటింగ్‌లో పాల్గొంటుంది. ఈమె స్వ‌స్థ‌లం త‌మిళ‌నాడు కాగా, షూటింగ్ కోసం హైద‌రాబాద్‌కు వ‌చ్చింది. ఈమె ఇక్క‌డికి వ‌చ్చిన‌ప్పుడు త‌మిళ‌నాడులో లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో ఇక్కడే ఇరుక్కుపోయింది. 
 
తమది పెద్ద ఉమ్మడి కుటుంబం అని చెప్పిన హీరోయిన్.. వారిలో 10 మందిని మహమ్మారి చుట్టుముట్టిందని తెలిపింది. ఇందులో వాళ్ల తాతగారు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఇలాంటి ప‌రిస్థితుల‌లో వారికి దూరంగా ఉండ‌డం,వారి ఆరోగ్య ప‌రిస్థితిని త‌ల‌చుకుంటే బాధ క‌లుగుతుంద‌ని వాపోయింది.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments