Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ కార్మికుల సమస్య పరిష్కారం కాలేదు.. చర్చలు జరుగుతున్నాయ్... దిల్ రాజు

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (14:41 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో సినీ నిర్మాణ కార్మికులు చేపట్టిన మెరుపు సమ్మె గురువారంతో ముగిసింది. అయితే, ఈ సమస్య పరిష్కారం కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజు సారథ్యంలో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఇటు సినీ నిర్మాణ కార్మికులు, అటు, చిత్ర మండళ్లతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం పనిచేయాల్సివుంది. 
 
దీనిపై దిల్ రాజు మాట్లాడుతూ, ఇరు వర్గాలతో చర్చలు మొదలయ్యాయని, ఆరోగ్యకర వాతావరణంలో సమస్యలపై చర్చిస్తున్నామని వెల్లడించారు. అన్ని అంశాలు ఓ కొలిక్కి వచ్చాక, తాము ఏ నిర్ణయానికి వచ్చామన్నది మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు. 
 
ఇవన్నీ కూడా తేలిపోయే మేఘాల్లాంటివని, కార్మికులు సమస్యలు కూడా పరిష్కారమవుతాయని చెప్పారు. ఈ వ్యవహారంలో చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు అనే తేడా లేకుండా, చర్చల సందర్భంగా ఎవరు సమస్యలు వారు చెబితే దానిపై అందరం కలిసి మాట్లాడుకుని అంతిమంగా ఒక నిర్ణయం తీసుకుందామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు : ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments