సినీ కార్మికుల సమస్య పరిష్కారం కాలేదు.. చర్చలు జరుగుతున్నాయ్... దిల్ రాజు

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (14:41 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో సినీ నిర్మాణ కార్మికులు చేపట్టిన మెరుపు సమ్మె గురువారంతో ముగిసింది. అయితే, ఈ సమస్య పరిష్కారం కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజు సారథ్యంలో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఇటు సినీ నిర్మాణ కార్మికులు, అటు, చిత్ర మండళ్లతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం పనిచేయాల్సివుంది. 
 
దీనిపై దిల్ రాజు మాట్లాడుతూ, ఇరు వర్గాలతో చర్చలు మొదలయ్యాయని, ఆరోగ్యకర వాతావరణంలో సమస్యలపై చర్చిస్తున్నామని వెల్లడించారు. అన్ని అంశాలు ఓ కొలిక్కి వచ్చాక, తాము ఏ నిర్ణయానికి వచ్చామన్నది మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు. 
 
ఇవన్నీ కూడా తేలిపోయే మేఘాల్లాంటివని, కార్మికులు సమస్యలు కూడా పరిష్కారమవుతాయని చెప్పారు. ఈ వ్యవహారంలో చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు అనే తేడా లేకుండా, చర్చల సందర్భంగా ఎవరు సమస్యలు వారు చెబితే దానిపై అందరం కలిసి మాట్లాడుకుని అంతిమంగా ఒక నిర్ణయం తీసుకుందామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు మరణదండన

బాలయ్య జోలికి వస్తే చర్మం వలిచేస్తాం : వైకాపాకు టీడీపీ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్

ప్రహ్లాద్ కుమార్ వెల్లెళ్ల అలియాస్ ఐ బొమ్మ ఇమ్మడి రవి క్రిమినల్ స్టోరీ (video)

సౌదీ అరేబియాలో హైదరాబాద్ యాత్రికుల మృతి.. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. ఆదేశాలు జారీ

మక్కా నుండి మదీనాకు.. బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీ- 42మంది హైదరాబాద్ యాత్రికుల మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments