Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ కార్మికుల సమస్య పరిష్కారం కాలేదు.. చర్చలు జరుగుతున్నాయ్... దిల్ రాజు

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (14:41 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో సినీ నిర్మాణ కార్మికులు చేపట్టిన మెరుపు సమ్మె గురువారంతో ముగిసింది. అయితే, ఈ సమస్య పరిష్కారం కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజు సారథ్యంలో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఇటు సినీ నిర్మాణ కార్మికులు, అటు, చిత్ర మండళ్లతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం పనిచేయాల్సివుంది. 
 
దీనిపై దిల్ రాజు మాట్లాడుతూ, ఇరు వర్గాలతో చర్చలు మొదలయ్యాయని, ఆరోగ్యకర వాతావరణంలో సమస్యలపై చర్చిస్తున్నామని వెల్లడించారు. అన్ని అంశాలు ఓ కొలిక్కి వచ్చాక, తాము ఏ నిర్ణయానికి వచ్చామన్నది మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు. 
 
ఇవన్నీ కూడా తేలిపోయే మేఘాల్లాంటివని, కార్మికులు సమస్యలు కూడా పరిష్కారమవుతాయని చెప్పారు. ఈ వ్యవహారంలో చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు అనే తేడా లేకుండా, చర్చల సందర్భంగా ఎవరు సమస్యలు వారు చెబితే దానిపై అందరం కలిసి మాట్లాడుకుని అంతిమంగా ఒక నిర్ణయం తీసుకుందామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments