Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాత దిల్ రాజు ఇంటి విషాదం.. బోరున ఏడ్చేశారు...

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2023 (15:49 IST)
ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత దిల్ రాజు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి శ్యాం సుందర్ రెడ్డి (86) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను మంగళవారం నిర్వహించారు. 
 
దిల్ రాజు ఇంటికి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి.. శ్యాం సుందర్ రెడ్డికి నివాళులు అర్పించారు. మరోవైపు, దిల్ రాజు తండ్రి అంత్యక్రియల్లో నటుడు ప్రకాష్ రాజ్ స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్‌ను చూడగానే దిల్ రాజు బోరున విలపించేశారు. దీంతో రాజుకు ప్రకాష్ రాజ్ ధైర్యం చెప్పి ఓదార్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments