Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదురై కదిరేశన్ దంపతులకు హీరో ధనుష్ షాక్

Webdunia
ఆదివారం, 22 మే 2022 (13:43 IST)
మదురై జిల్లా మేలూరుకు చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులకు హీరో ధనుష్, ఆయన తండ్రి కస్తూరీరాజాలు తేరుకోలేని షాకిచ్చారు. తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఆరోపణలు చేస్తూ, కోర్టులను ఆశ్రయిస్తూ, నోటీసులు పంపుతున్న కదిరేశన్ దంపతులు బహిరంగ క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో రూ.10 లక్షలకు పరువు నష్టం దావా వేస్తామని తాజాగా లీగల్ నోటీసులు పంపించారు. 
 
కాగా, హీరో ధనుష్ తమ కొడుకేనంటూ ఈ దంపతులు న్యాయపోరాటం చేస్తున్నారు. ఇందుకోసం వారు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో ధనుష్, ఆయన తండ్రి కస్తూరీరాజాలు నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించారని పేర్కొంటూ ఆ దంపతులు మరోమారు నోటీసులు జారీచేశారు. వీటికి ధనుష్, ఆయన తండ్రిల తరపున అడ్వకేట్ నోటీసు జారీచేశారు. తమ క్లయింట్స్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో రూ.10 లక్షలకు పరువునష్టం దావా వేస్తామంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments