Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శ్రియా భూపాల్

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (15:44 IST)
ప్రముఖ డిజైనర్ శ్రియా భూపాల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈమె ఉపాసన కొణిదెలకు కోడలు వరుస అవుతారు. ఆమె 2018లో రాజకీయ నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు అనిందిత్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. వారి వివాహ వేడుకను ఆధ్యాత్మిక నాయకుడు జగ్గీ వాసుదేవ్ ఘనంగా నిర్వహించారు.
 
పెళ్లి తర్వాత ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేదు. తాజాగా శ్రియా భూపాల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. తమ మొదటి మనవడిని స్వాగతిస్తున్నట్లు ఉపాసన కొణిదల ట్వీట్ చేశారు. పైగా, ఈ బాబుకు ఇవాన్ సోమిరెడ్డి అని పేరు పెట్టినట్లు ఆమె తెలిపారు. ఇప్పుడు ఈ పోస్ట్‌పై నెటిజన్లు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments