Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శ్రియా భూపాల్

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (15:44 IST)
ప్రముఖ డిజైనర్ శ్రియా భూపాల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈమె ఉపాసన కొణిదెలకు కోడలు వరుస అవుతారు. ఆమె 2018లో రాజకీయ నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు అనిందిత్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. వారి వివాహ వేడుకను ఆధ్యాత్మిక నాయకుడు జగ్గీ వాసుదేవ్ ఘనంగా నిర్వహించారు.
 
పెళ్లి తర్వాత ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేదు. తాజాగా శ్రియా భూపాల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. తమ మొదటి మనవడిని స్వాగతిస్తున్నట్లు ఉపాసన కొణిదల ట్వీట్ చేశారు. పైగా, ఈ బాబుకు ఇవాన్ సోమిరెడ్డి అని పేరు పెట్టినట్లు ఆమె తెలిపారు. ఇప్పుడు ఈ పోస్ట్‌పై నెటిజన్లు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీకి సురక్షితంగా చేరుకున్న నేపాల్‌లో చిక్కుకున్న 150మంది తెలుగువారు

2027 గోదావరి పుష్కరాల కోసం ఏర్పాట్లు చేపట్టాలి.. రేవంత్ రెడ్డి ఆదేశాలు

నేపాల్‌లో ఘర్షణలు - హోటల్‌కు నిప్పు - భారత మహిళ మృతి

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీకి భారీ వర్ష సూచన

మేమంతా భారత రాష్ట్ర సమితిలోనే కొనసాగుతున్నాం.. ఫిరాయింపు ఎమ్మెల్యేల వివరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

తర్వాతి కథనం
Show comments