Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శ్రియా భూపాల్

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (15:44 IST)
ప్రముఖ డిజైనర్ శ్రియా భూపాల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈమె ఉపాసన కొణిదెలకు కోడలు వరుస అవుతారు. ఆమె 2018లో రాజకీయ నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు అనిందిత్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. వారి వివాహ వేడుకను ఆధ్యాత్మిక నాయకుడు జగ్గీ వాసుదేవ్ ఘనంగా నిర్వహించారు.
 
పెళ్లి తర్వాత ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేదు. తాజాగా శ్రియా భూపాల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. తమ మొదటి మనవడిని స్వాగతిస్తున్నట్లు ఉపాసన కొణిదల ట్వీట్ చేశారు. పైగా, ఈ బాబుకు ఇవాన్ సోమిరెడ్డి అని పేరు పెట్టినట్లు ఆమె తెలిపారు. ఇప్పుడు ఈ పోస్ట్‌పై నెటిజన్లు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments