Webdunia - Bharat's app for daily news and videos

Install App

డియర్ శివాత్మిక... మీ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నా: చిరంజీవి ట్వీట్

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (13:56 IST)
కరోనావైరస్ బారిన పడిన రాజశేఖర్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. ఈ నేపధ్యంలో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ఈ రోజు తన తండ్రి ఆరోగ్యం గురించి ట్విట్టర్లో పేర్కొన్నారు.

త‌న తండ్రి క్షేమంగా రావాల‌ని , ఇందుకోసం అంద‌రు ప్రార్ధ‌న‌లు చేయండని శివాత్మిక చేసిన ట్వీట్‌కు మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ, డియ‌ర్ శివాత్మిక.. మీ నాన్న‌, నా స్నేహితుడు రాజ‌శేఖర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశిస్తున్నా. మీరు ధైర్యంగా ఉండండి. అంద‌రి ప్రార్థన‌ల‌తో రాజ‌శేఖ‌ర్ త్వ‌ర‌గా కోలుకుంటారు. మీ కుటుంబం కోసం ప్రార్ధిస్తున్నాను అని చిరు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
మరోవైపు రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ట్విట్టర్ వేదికగా ఇలా రాసారు. " ప్రియమైన అందరికి... కోవిడ్‌తో నాన్న పోరాటం చాలా కష్టంగా వుంది, అయినప్పటికీ ఆయన దానితో గట్టిగా పోరాడుతున్నారు. మీ ప్రార్థనల ప్రేమ మరియు దీవెనలు మమ్మల్ని రక్షిస్తున్నాయి. నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని నేను ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను! మీ ప్రేమతో, ఆయన ఆరోగ్యంగా తిరిగి వస్తారు". మళ్లీ ఆ తర్వాత కొద్దిసేపటికి తన తండ్రి ఆరోగ్యం బాగానే వున్నదనీ, మరీ ఆందోళన చెందాల్సినదేమీ లేదంటూ ట్వీట్ చేసారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments