Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరి మృతిపై అనుమానాలున్నాయి.. మాకు ఆస్తిలో భాగం ఇవ్వలేదు: పెద్ద కోడలు సుశీల

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అంత్యక్రియలు పూర్తయిన 24 గంటలు కూడా గడవకముందే.. ఆయన మృతిపై అనుమానాలున్నాయంటూ పెద్ద కోడలు సుశీల ఆరోపించారు. దాసరి పెద్ద కుమారుడు ప్రభు భార్య సుశీల కావడం విశేషం. వారిద్ద

Webdunia
గురువారం, 1 జూన్ 2017 (09:36 IST)
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అంత్యక్రియలు పూర్తయిన 24 గంటలు కూడా గడవకముందే.. ఆయన మృతిపై అనుమానాలున్నాయంటూ పెద్ద కోడలు సుశీల ఆరోపించారు. దాసరి పెద్ద కుమారుడు ప్రభు భార్య సుశీల కావడం విశేషం. వారిద్దరి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఈ  నేపథ్యంలో తమ కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయన్న మాట వాస్తవమే.. అయితే ఇంకా తనకు, తన భర్తకు విడాకులు కాలేదని సుశీల తెలిపారు.
 
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అసలు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా ఎలా? అనారోగ్యం పాలయ్యారు? గతంలో తాను వచ్చినప్పుడు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశానన్నారు. ఆసుపత్రి ఉండగా పరామర్శించేందుకు వచ్చే తనను కనీసం ఆయన్ని చూసేందుకు కూడా అనుమతించలేదని సుశీల చెప్పారు. మే 4న మామగారిని చూసేందుకు వెళ్తే.. ఆయన ప్రేమగా మాట్లాడారు.
 
అంతేకాదు.. తన కొడుకును సినీ రంగానికి పరిచయం చేస్తానని మాటిచ్చారని సుశీల వెల్లడించారు. తమకు ఆస్తిలో భాగం ఇవ్వలేదని సుశీల తెలిపారు. ఎంతోమందికి జీవితాలిచ్చానని మీకు అన్యాయం చేయనని.. రెండు వారాల తర్వాత రండి.. తప్పకుండా న్యాయం చేస్తానని మామయ్య హామీ ఇచ్చారు.

మీడియాలో వాయిస్ లేనోళ్లంతా జగన్‌కే ఓటు, భారీ మెజారిటీ: రాజు రవితేజ

ట్రోల్స్ ధాటికి టెక్కీ ఆత్మహత్య.. ఏమైంది.. ఎక్కడ?

గుజరాత్‌లో నవ వధువును కిడ్నాప్ చేసిన సాయుధ దుండగులు!!

మహిళ కడుపులో 570 రాళ్లు: షాక్ అయిన డాక్టర్లు

తప్పు చేయనపుడు భయపడొద్దు.. స్వదేశానికి వచ్చెయ్.. ప్రజ్వల్‌కు వినతి

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

తర్వాతి కథనం
Show comments