Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనుష్- శేఖర్‌కమ్ములతో జర్నీ ప్రారంభించిన రష్మిక మందన్న

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2023 (12:10 IST)
కోలీవుడ్ స్టార్ ధనుష్ కొత్త తెలుగు సినిమా కోసం శేఖర్ కమ్ములతో జతకట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా #D51 అని పేరు పెట్టారు. ఈ చిత్రంలో గీతగోవిందం ఫేమ్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనుంది. 
 
ధనుష్ సరసన రష్మిక రొమాన్స్ ఈ చిత్రానికి హైలైట్ అవుతుందని టాక్. అలాగే ధనుష్, శేఖర్ కమ్ములతో రష్మిక కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. 
 
శేఖర్ కమ్ముల ఫిదా చిత్రంలో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ధనుష్- రష్మికల మూవీ కూడా బంపర్ హిట్ అవుతుందని టాక్ వస్తోంది. ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నిర్మితం కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments