Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనుష్- శేఖర్‌కమ్ములతో జర్నీ ప్రారంభించిన రష్మిక మందన్న

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2023 (12:10 IST)
కోలీవుడ్ స్టార్ ధనుష్ కొత్త తెలుగు సినిమా కోసం శేఖర్ కమ్ములతో జతకట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా #D51 అని పేరు పెట్టారు. ఈ చిత్రంలో గీతగోవిందం ఫేమ్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనుంది. 
 
ధనుష్ సరసన రష్మిక రొమాన్స్ ఈ చిత్రానికి హైలైట్ అవుతుందని టాక్. అలాగే ధనుష్, శేఖర్ కమ్ములతో రష్మిక కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. 
 
శేఖర్ కమ్ముల ఫిదా చిత్రంలో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ధనుష్- రష్మికల మూవీ కూడా బంపర్ హిట్ అవుతుందని టాక్ వస్తోంది. ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నిర్మితం కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments