ధనుష్- శేఖర్‌కమ్ములతో జర్నీ ప్రారంభించిన రష్మిక మందన్న

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2023 (12:10 IST)
కోలీవుడ్ స్టార్ ధనుష్ కొత్త తెలుగు సినిమా కోసం శేఖర్ కమ్ములతో జతకట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా #D51 అని పేరు పెట్టారు. ఈ చిత్రంలో గీతగోవిందం ఫేమ్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనుంది. 
 
ధనుష్ సరసన రష్మిక రొమాన్స్ ఈ చిత్రానికి హైలైట్ అవుతుందని టాక్. అలాగే ధనుష్, శేఖర్ కమ్ములతో రష్మిక కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. 
 
శేఖర్ కమ్ముల ఫిదా చిత్రంలో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ధనుష్- రష్మికల మూవీ కూడా బంపర్ హిట్ అవుతుందని టాక్ వస్తోంది. ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నిర్మితం కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Minor girl: తమ్ముడు కిందపడిపోయాడని నమ్మించి.. బాలికపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

నాలుగో తరగతి చదివే బాలిక 4వ అంతస్థు నుంచి దూకేసింది.. ఎందుకిలా? (video)

Thalapathy Vijay: మంత్రి నారా లోకేష్‌ను చూసి టీవీకే చీఫ్ విజయ్ నేర్చుకోవాలి..

పొగాకు ఉక్కుపాదం- ధూమపాన నిషేధాన్ని అమలు చేసిన మాల్దీవులు

ASI: డ్రైవర్‌కు కళ్లు కనిపించలేదా? నీళ్ల ట్యాంకర్ ఢీకొని ఏఎస్ఐ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments