Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజపై క్రిమినల్‌ కేసు.. అప్పట్లో షూటింగ్‌లో కొందర్ని తన్నేవాడు.. ఇప్పుడేం చేశాడో?!

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (10:51 IST)
ఇటీవలే దర్శకుడు పూరీ జగన్నాథ్‌... ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లపై కేసుపెట్టాడు. కానీ అది వీగిపోయింది. తాజాగా తెలుగు దర్శకుడు తేజపై క్రిమినల్‌ కేసు నమోదైంది. బంజారా హిల్స్‌కు చెందిన ఆర్‌వి కృష్ణారావు అనే కలపవ్యాపారస్తుడు ఆయనపై కేసు పెట్టినట్లు తెలిసింది. ఓ ఇల్లు కొనుగోలు విషయంలో లావాదేవీల సమయంలో తనను ఇద్దరు వ్యక్తులతో బెదిరించాడనీ. ఆయన కేసు పెట్టాడు. అంతేకాకుండా బెదిరించినట్లు చెబుతున్నాడు. 
 
కాగా, గతంలో తేజపై పలు వివాదాలున్నాయి. షూటింగ్‌లో కొందర్ని తన్నేవాడనీ.. వారు అప్పట్లో ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. అది వృత్తిపరంగా వచ్చేది గనుక తామేమీ చేయలేదని పోలీసులు వెనుకడుగు వేశారు. అయితే ఈ కేసు ఎటువైపు తిరుగుతుందో చూడాలి.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments