Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజపై క్రిమినల్‌ కేసు.. అప్పట్లో షూటింగ్‌లో కొందర్ని తన్నేవాడు.. ఇప్పుడేం చేశాడో?!

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (10:51 IST)
ఇటీవలే దర్శకుడు పూరీ జగన్నాథ్‌... ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లపై కేసుపెట్టాడు. కానీ అది వీగిపోయింది. తాజాగా తెలుగు దర్శకుడు తేజపై క్రిమినల్‌ కేసు నమోదైంది. బంజారా హిల్స్‌కు చెందిన ఆర్‌వి కృష్ణారావు అనే కలపవ్యాపారస్తుడు ఆయనపై కేసు పెట్టినట్లు తెలిసింది. ఓ ఇల్లు కొనుగోలు విషయంలో లావాదేవీల సమయంలో తనను ఇద్దరు వ్యక్తులతో బెదిరించాడనీ. ఆయన కేసు పెట్టాడు. అంతేకాకుండా బెదిరించినట్లు చెబుతున్నాడు. 
 
కాగా, గతంలో తేజపై పలు వివాదాలున్నాయి. షూటింగ్‌లో కొందర్ని తన్నేవాడనీ.. వారు అప్పట్లో ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. అది వృత్తిపరంగా వచ్చేది గనుక తామేమీ చేయలేదని పోలీసులు వెనుకడుగు వేశారు. అయితే ఈ కేసు ఎటువైపు తిరుగుతుందో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments