Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజపై క్రిమినల్‌ కేసు.. అప్పట్లో షూటింగ్‌లో కొందర్ని తన్నేవాడు.. ఇప్పుడేం చేశాడో?!

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (10:51 IST)
ఇటీవలే దర్శకుడు పూరీ జగన్నాథ్‌... ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లపై కేసుపెట్టాడు. కానీ అది వీగిపోయింది. తాజాగా తెలుగు దర్శకుడు తేజపై క్రిమినల్‌ కేసు నమోదైంది. బంజారా హిల్స్‌కు చెందిన ఆర్‌వి కృష్ణారావు అనే కలపవ్యాపారస్తుడు ఆయనపై కేసు పెట్టినట్లు తెలిసింది. ఓ ఇల్లు కొనుగోలు విషయంలో లావాదేవీల సమయంలో తనను ఇద్దరు వ్యక్తులతో బెదిరించాడనీ. ఆయన కేసు పెట్టాడు. అంతేకాకుండా బెదిరించినట్లు చెబుతున్నాడు. 
 
కాగా, గతంలో తేజపై పలు వివాదాలున్నాయి. షూటింగ్‌లో కొందర్ని తన్నేవాడనీ.. వారు అప్పట్లో ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. అది వృత్తిపరంగా వచ్చేది గనుక తామేమీ చేయలేదని పోలీసులు వెనుకడుగు వేశారు. అయితే ఈ కేసు ఎటువైపు తిరుగుతుందో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments