Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ కార్మికుల కోసం నయనతార రూ.20 లక్షల విరాళం

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (14:12 IST)
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో వుంది. దీంతో అన్ని రకాల సినిమా షూటింగులన్నీ బంద్ అయ్యాయి. అయితే, సినీ ఇండస్ట్రీనే నమ్ముకుని పూటగడుపుతున్న అనేక సినీ కార్మికుల ఆకలిని తీర్చేందుకు, వారిని ఆదుకునేందుకు వీలుగా మెగాస్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ చారిటీస్ మనకోసం అనే ట్రస్టును ఏర్పాటు చేశారు. 
 
ఈ ట్రస్టుకు అనేక మంది హీరోలు, దర్శక నిర్మాతలు తమవంతుగా సాయం అందిస్తున్నారు. అయితే, హీరోయిన్లలో ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క హీరోయిన్ మాత్రమే విరాళాన్ని ప్రకటించింది. ఆ హీరోయిన్ పేరు లావణ్య త్రిపాఠి. ఇపుడు మరో హీరోయిన్ ఆ జాబితాలో చేరింది. 
 
అలాగే, తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా తమవంతుగా విరాళాలు ఇస్తున్నారు. వారిలో మలయాళ బ్యూటీ నయనతార కూడా ఉన్నారు. నయనతార తనవంతుగా రూ.20 లక్షలను విరాళంగా ప్రకటించారు. అయితే, ఈమె సిసిసి మనకోసం విరాళం ఇవ్వలేదు. ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా - ఫెప్సీకి ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments