Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ కార్మికుల కోసం నయనతార రూ.20 లక్షల విరాళం

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (14:12 IST)
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో వుంది. దీంతో అన్ని రకాల సినిమా షూటింగులన్నీ బంద్ అయ్యాయి. అయితే, సినీ ఇండస్ట్రీనే నమ్ముకుని పూటగడుపుతున్న అనేక సినీ కార్మికుల ఆకలిని తీర్చేందుకు, వారిని ఆదుకునేందుకు వీలుగా మెగాస్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ చారిటీస్ మనకోసం అనే ట్రస్టును ఏర్పాటు చేశారు. 
 
ఈ ట్రస్టుకు అనేక మంది హీరోలు, దర్శక నిర్మాతలు తమవంతుగా సాయం అందిస్తున్నారు. అయితే, హీరోయిన్లలో ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క హీరోయిన్ మాత్రమే విరాళాన్ని ప్రకటించింది. ఆ హీరోయిన్ పేరు లావణ్య త్రిపాఠి. ఇపుడు మరో హీరోయిన్ ఆ జాబితాలో చేరింది. 
 
అలాగే, తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా తమవంతుగా విరాళాలు ఇస్తున్నారు. వారిలో మలయాళ బ్యూటీ నయనతార కూడా ఉన్నారు. నయనతార తనవంతుగా రూ.20 లక్షలను విరాళంగా ప్రకటించారు. అయితే, ఈమె సిసిసి మనకోసం విరాళం ఇవ్వలేదు. ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా - ఫెప్సీకి ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments