Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ కార్మికుల కోసం నయనతార రూ.20 లక్షల విరాళం

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (14:12 IST)
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో వుంది. దీంతో అన్ని రకాల సినిమా షూటింగులన్నీ బంద్ అయ్యాయి. అయితే, సినీ ఇండస్ట్రీనే నమ్ముకుని పూటగడుపుతున్న అనేక సినీ కార్మికుల ఆకలిని తీర్చేందుకు, వారిని ఆదుకునేందుకు వీలుగా మెగాస్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ చారిటీస్ మనకోసం అనే ట్రస్టును ఏర్పాటు చేశారు. 
 
ఈ ట్రస్టుకు అనేక మంది హీరోలు, దర్శక నిర్మాతలు తమవంతుగా సాయం అందిస్తున్నారు. అయితే, హీరోయిన్లలో ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క హీరోయిన్ మాత్రమే విరాళాన్ని ప్రకటించింది. ఆ హీరోయిన్ పేరు లావణ్య త్రిపాఠి. ఇపుడు మరో హీరోయిన్ ఆ జాబితాలో చేరింది. 
 
అలాగే, తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా తమవంతుగా విరాళాలు ఇస్తున్నారు. వారిలో మలయాళ బ్యూటీ నయనతార కూడా ఉన్నారు. నయనతార తనవంతుగా రూ.20 లక్షలను విరాళంగా ప్రకటించారు. అయితే, ఈమె సిసిసి మనకోసం విరాళం ఇవ్వలేదు. ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా - ఫెప్సీకి ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగపూర్ నుంచి హైదరాబాదుకు మార్క్ శంకర్- ICRISATని సందర్శించిన పవన్

మాజీ మంత్రి పేర్ని నాని పాపం పండింది : మంత్రి కొల్లు రవీంద్ర

అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలి నుంచి డీవీఆర్ స్వాధీనం

రాజా రఘువంశీ హత్యకు మూడు సార్లు విఫలం.. నాలుగోసారి సక్సెస్

KA Paul: చిన్నవాడైన రామ్మోహన్‌కి ఏవియేషన్‌పై అవగాహన లేదు: కే.ఏ.పాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments