Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాస్యనటుడు బ్రహ్మానందం స్కెచ్-బాపు బొమ్మ అదుర్స్

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (10:54 IST)
Brahmanandam
కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన హాస్యనటుడు బ్రహ్మానందం తనలోని చిత్రకళకు పదును పెట్టారు. చిత్రలేఖనంలో తనకున్న ప్రావీణ్యాన్ని చాటుతూ ఈ మధ్య వరుసగా చిత్రాలు గీస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత బాపు స్కెచ్‌ను అద్భుతంగా గీసారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
 
బ్రహ్మానందం తన కామెడీతో నవ్వించడమే కాకుండా చిత్ర లేఖనంతోను అలరిస్తున్నారు. గతంలో ప్రేమతో రాముడిని ఆలింగనం చేసుకున్న హనుమంతుడు ఆనందబాష్పాలు కారుస్తున్నట్లుగా ఓ పెన్సిల్ స్కెచ్‌ వేశారు. అలానే లాక్‌డౌన్‌తో కరోనాను కట్టడి చేయొచ్చనే భావాన్ని స్ఫురించేలా ఓ చిత్రాన్ని గీశారు. శ్రీశ్రీ బొమ్మని కూడా అచ్చు గుద్దినట్టు వేశారు. బ్రహ్మానందం స్కెచ్‌లకు అభిమానలు ముగ్ధులవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు-దగ్గుబాటిల మధ్య శత్రుత్వం నిజమే.. కానీ అది గతం.. ఎంత ప్రశాంతమైన జీవితం..! (video)

హమ్మయ్య.. పోసాని కృష్ణమురళికి ఊరట.. తక్షణ చర్యలు తీసుకోవద్దు.. హైకోర్టు

ఇద్దరమ్మాయిలతో ప్రేమ.. మతం మార్చుకున్న తొలి ప్రియురాలు.. పెళ్లి చేసుకోమంటే.. ఖాళీ సిరంజీలతో?

అతడు భర్త కాదు అమ్మాయిల బ్రోకర్, బోరుమన్న నెల్లూరు యువతి

Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ పెంపుడు శునకం మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

తర్వాతి కథనం
Show comments