Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వంభర సెట్ లో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు చిరు సన్మానం

డీవీ
గురువారం, 20 జూన్ 2024 (16:19 IST)
Chiranjeevi, Kandula Durgesh, keeravani
మెగా స్టార్ చిరంజీవి మిత్రుడు కందుల దుర్గేష్ విశ్వంభర సెట్ కు విచ్చేసారు. ఈ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా 'విశ్వంభర' సెట్స్‌పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని కోరుతున్నాను అంటూ శుభాకాంక్షలు తెలిపారు.                     
 
Chiranjeevi, Kandula Durgesh and viswambhara team
తెలుగు చలనచిత్ర  పరిశ్రమ అభివృద్ధికి , ఎదుర్కొంటున్న  సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని కందుల దుర్గేష్ చెప్పారు. ఆయన సానుకూలతకు  హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. 
 
Chiranjeevi, Kandula Durgesh
అలాగే పర్యాటకరంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి వున్న ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను అన్నారు. ఈ సందర్భంగా విశ్వంభర చిత్రం గురించి పలు విషయాలు తెలియజేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెరుపు వేగంతో రోడ్డుపై యువకుడిని ఢీకొట్టిన బైక్, నడిపే వ్యక్తి మృతి (Video)

సకల వర్గాల ప్రజల మేలు కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూర్యారాధన

రాయలసీమకు వస్తోన్న టెస్లా.. చంద్రబాబు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా?

తెలంగాణ పీసీసీ రేసులో చాలామంది వున్నారే.. ఎవరికి పట్టం?

అంగన్‌వాడీ టీచర్‌ నుంచి శాసన సభ్యురాలిగా ఎదిగిన శిరీష.. స్టోరీ ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments