విశ్వంభర సెట్ లో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు చిరు సన్మానం

డీవీ
గురువారం, 20 జూన్ 2024 (16:19 IST)
Chiranjeevi, Kandula Durgesh, keeravani
మెగా స్టార్ చిరంజీవి మిత్రుడు కందుల దుర్గేష్ విశ్వంభర సెట్ కు విచ్చేసారు. ఈ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా 'విశ్వంభర' సెట్స్‌పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని కోరుతున్నాను అంటూ శుభాకాంక్షలు తెలిపారు.                     
 
Chiranjeevi, Kandula Durgesh and viswambhara team
తెలుగు చలనచిత్ర  పరిశ్రమ అభివృద్ధికి , ఎదుర్కొంటున్న  సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని కందుల దుర్గేష్ చెప్పారు. ఆయన సానుకూలతకు  హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. 
 
Chiranjeevi, Kandula Durgesh
అలాగే పర్యాటకరంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి వున్న ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను అన్నారు. ఈ సందర్భంగా విశ్వంభర చిత్రం గురించి పలు విషయాలు తెలియజేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments