Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మహర్షి'' కాలేజ్ సాంగ్ వచ్చేసింది.. లిరికల్ అదిరిపోయింది.. (వీడియో)

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (11:14 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో మహర్షి సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సిమా నుంచి తొలి లిరికల్ సాంగ్ విడుదలైంది. చోటి.. చోటి అంటూ సాగే ఈ పాట లిరిక్స్ అదిరిపోయింది. కళాశాల నేపథ్యం, స్నేహంలోని గొప్పతనాన్ని ఈ పాటలో ఆవిష్కరించారు. మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్‌లపై ఈ పాట సాగేలా వుంది. 
 
మహర్షి సినిమా మే 9వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. 'స్నేహం అంటే పుస్తకాలు చెప్పని పాఠం .. కన్నవాళ్లు ఇవ్వలేని ఆస్తి' అంటూ శ్రీమణి రాసిన సాహిత్యం బాగుంది. దేవీ శ్రీ ప్రసాద్ సమకూర్చిన సంగీతం అదరగొట్టేసింది. యూత్‌ను బాగా ఆకట్టుకునేలా వుంది. చాలారోజుల తరువాత కాలేజ్ స్టూడెంట్స్‌కి తగిన పాటకు సంగీతం సమకూర్చాడు. ఇంకేముంది.. మహర్షి నుంచి వచ్చిన లిరికల్ సాంగ్‌ను మీరూ ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments