అడ్వాన్స్ క్రిస్మస్ సంబరాల్లో చిరంజీవి వారసులు

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (09:05 IST)
ramcharan, upasana and family
రాంచరణ్, ఉపాసన కుటుంబం అడ్వాన్స్ క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. మెగా స్టార్ చిరు కుటుంబ వారసులు అంతా  కలిసి జరుపుకున్న ఫోటో ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఈఏడాది ఆమెకు గుడ్ ఇయర్ అనుకోవచ్చు.. త్యరలో రాంచరణ్, ఉపాసన తల్లి దంత్రులు కాబోతున్నారు  ఉపాసన పోస్ట్ చేసిన  పిక్  సోషల్ మీడియాలో అభిమానులు ఫిదా అవుతుతున్నారు. 
 
మూడు రోజుల్లో క్రిస్మస్ పండుగ రానున్న సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ నాయకులు, పార్తి నాయకులు ఇలా జరుపుకోవడం  ఆనవాయితగా మారింది. కాగా, ఈ ఫొటోలో  రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, శిరీష్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

విధుల్లో వున్న ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే అంతే సంగతులు.. సజ్జనార్

సినీ నటి ప్రత్యూష కేసు .. ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments