Chiranjeevi: ఓటీటీలో రికార్డు సృష్టించిన మన శంకర వర ప్రసాద్ గారు

సెల్వి
శుక్రవారం, 13 ఫిబ్రవరి 2026 (14:32 IST)
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కలిసి మన శంకర వర ప్రసాద్ గారు సినిమా సూపర్ రికార్డును సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టి, ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా వసూలు చేసి చిరంజీవి కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతరించింది. ప్రస్తుతం ఈ సినిమా డిజిటల్ రంగంలోనూ బాక్సాఫీసును షేక్ చేసింది. 
 
జీ5 ద్వారా ఓటీటీకి వచ్చిన ఈ సినిమా మొదటి 24 గంటల్లోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను సాధించింది. ఈ ఫీట్ ప్లాట్‌ఫామ్‌పై ఏ చిత్రానికి అయినా అతిపెద్ద ఓపెనింగ్‌గా నిలిచింది. 
 
మెగాస్టార్ పట్ల ప్రేక్షకుల ప్రేమ సాటిలేనిదని రుజువు చేస్తుంది. అనిల్ రావిపూడి సిగ్నేచర్ ఎంటర్‌టైన్‌మెంట్ శైలి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించింది. విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో నటించారు. సాహు గారపాటి సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం భారీ స్థాయి ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

సిద్ధరామయ్య సీఎంగా సగకాలం ముగిసింది, ఇప్పుడు డీకె శివకుమార్ మిగిలిన సగకాల సీఎం

Mahanadu: వర్షిణితో చంద్రబాబు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో (video)

15 ఏళ్ల బాలికపై 19 ఏళ్ల యువకుడు లాడ్జిలో అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments