Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఎస్‌బిఎస్‌బి"కి మెగాస్టార్ చిరంజీవి ముందస్తు శుభాకాంక్షలు

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (15:54 IST)
కరోనా లాక్డౌన్ తర్వాత నేరుగా థియేటర్లలో విడుదలవుతున్న చిత్రం సోలో బ్రతుకే సో బెటర్. మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ చిత్రం ఈ నెల 25వ తేదీన క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్యంగా లాక్డౌన్ తర్వాత థియేటర్లలో విడులవుతున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం గమనార్హం. దీంతో చిత్ర యూనిట్‌కు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. "ఈ చిత్రానికి లభించే ఆదరణ మొత్తం చిత్ర పరిశ్రమలోనే స్ఫూర్తిని, స్థైర్యాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదన్నారు. ప్రేక్షకులందరూ బాధ్యతగా ఫేస్ మాస్క్‌లు ధరించి, సామాజిక దూరాన్ని పాటిస్తూ సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని థియేటర్స్‌లో ఎంజాయ్ చేయాలని కోరారు". మెగాస్టార్ విష్‌పై స్పందించిన తేజ్ కృతజ్ఞతలు తెలిపారు. మీ సపోర్ట్, బ్లెస్సింగ్స్ తమకెప్పుడూ ఉండాలని కోరాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments