Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఎస్‌బిఎస్‌బి"కి మెగాస్టార్ చిరంజీవి ముందస్తు శుభాకాంక్షలు

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (15:54 IST)
కరోనా లాక్డౌన్ తర్వాత నేరుగా థియేటర్లలో విడుదలవుతున్న చిత్రం సోలో బ్రతుకే సో బెటర్. మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ చిత్రం ఈ నెల 25వ తేదీన క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్యంగా లాక్డౌన్ తర్వాత థియేటర్లలో విడులవుతున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం గమనార్హం. దీంతో చిత్ర యూనిట్‌కు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. "ఈ చిత్రానికి లభించే ఆదరణ మొత్తం చిత్ర పరిశ్రమలోనే స్ఫూర్తిని, స్థైర్యాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదన్నారు. ప్రేక్షకులందరూ బాధ్యతగా ఫేస్ మాస్క్‌లు ధరించి, సామాజిక దూరాన్ని పాటిస్తూ సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని థియేటర్స్‌లో ఎంజాయ్ చేయాలని కోరారు". మెగాస్టార్ విష్‌పై స్పందించిన తేజ్ కృతజ్ఞతలు తెలిపారు. మీ సపోర్ట్, బ్లెస్సింగ్స్ తమకెప్పుడూ ఉండాలని కోరాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments