Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పెళ్లిసందD' ప్రీరిలీజ్ ఈవెంట్‌కు అతిథులుగా చిరు - వెంకీ

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (15:29 IST)
టాలీవుడ్ దిగ్గజ దర్శకుల్లో ఒకరైన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో రోషన్, శ్రీలీల జంటగా గౌరి రోణంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పెళ్లిసందD'. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. దసరా పండుగ కానుకగా అక్టోబరు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పైగా, ఈ చిత్రంలో మౌనమునిగా గుర్తింపు పొందిన దర్శకుడు కె.రాఘవేంద్ర రావు కీలక పాత్రను పోషించారు. 
 
ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 10న హైదరాబాదులో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అగ్ర కథానాయకులు చిరంజీవి, వెంకటేశ్ వస్తున్నారు. 
 
'పెళ్లిసందD' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఫిలింనగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిలుస్తోంది. రేపు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి కార్యక్రమం షురూ కానుంది. 'పెళ్లిసందD' చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, పాటలకు శ్రోతల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

చిన్న విషయాలకే భర్త వేధింపులు.. చీరతో ఉరేసుకుని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments