Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వాల్తేర్ వీరయ్య'గా చిరంజీవి - 15 నుంచి 'భోళా శంకర్' షూటింగ్

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (14:02 IST)
మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలకు పోటీగా కొత్త చిత్రాల్లో కమిట్ అవుతున్నారు. మలయాళ చిత్రం లూసీఫర్‌కు రీమేక్‌కా తెరకెక్కిస్తున్న 'గాడ్ ఫాదర్' చిత్రంలో నటిస్తున్న ఆయన ఆ తర్వాత 'భోశా శంకర్' అనే చిత్రంలో నటించనున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభంకానుందని ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. 
 
న‌వంబ‌రు 11వ తేదీన మూవీ పూజా కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నున్నాయ‌ని, 15 నుండి షూటింగ్ ప్రారంభం కానుంద‌ని తెలియ‌జేశారు. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీలకపాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా ఎంపికైన‌ట్టు స‌మాచారం. అయితే, మళ్లీ ఆమెను తొలగించారనే ప్రచారం సాగుతోంది. ఇదిలావుంటే, ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు స్వర సాగర్ మహతి సంగీతం అందించబోతున్నారనే ప్రచారం సాగుతోంది. 
 
మరోవైపు, బాబీ ద‌ర్శ‌క‌త్వంలోను చిరు ఓ సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమాకి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇది ఏ సినిమాకి రీమేక్ కాదు .. కథ ఇక్కడ పుట్టి పెరిగిందే. దీనిని అద్భుతంగా తెర‌కెక్కించబోతున్నాడు బాబీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆకు కూర కట్ట రూ.80 కొనుగోలు - సర్వీస్ చివరి రోజున లేడీ డాక్టర్ సస్పెన్షన్

అధికార మదంతో వంశీపై వరుస కేసులు.. సతీ సావిత్రిలా వంశీ భార్య : పేర్ని నాని

వైకాపా నేతల ఒత్తిడితోనే టీడీపీ ఆఫీసుపై దాడి.. కానీ ఆ రోజు నేను పొలంలో ఉన్నాను : ఆర్కే

ఏపీలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ - ఒక పోస్టుకు 35 మంది పోటీ

'మిస్ వరల్డ్ 2025' విజేత విజయ రహస్యమేంటో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments