Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వాల్తేర్ వీరయ్య'గా చిరంజీవి - 15 నుంచి 'భోళా శంకర్' షూటింగ్

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (14:02 IST)
మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలకు పోటీగా కొత్త చిత్రాల్లో కమిట్ అవుతున్నారు. మలయాళ చిత్రం లూసీఫర్‌కు రీమేక్‌కా తెరకెక్కిస్తున్న 'గాడ్ ఫాదర్' చిత్రంలో నటిస్తున్న ఆయన ఆ తర్వాత 'భోశా శంకర్' అనే చిత్రంలో నటించనున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభంకానుందని ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. 
 
న‌వంబ‌రు 11వ తేదీన మూవీ పూజా కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నున్నాయ‌ని, 15 నుండి షూటింగ్ ప్రారంభం కానుంద‌ని తెలియ‌జేశారు. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీలకపాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా ఎంపికైన‌ట్టు స‌మాచారం. అయితే, మళ్లీ ఆమెను తొలగించారనే ప్రచారం సాగుతోంది. ఇదిలావుంటే, ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు స్వర సాగర్ మహతి సంగీతం అందించబోతున్నారనే ప్రచారం సాగుతోంది. 
 
మరోవైపు, బాబీ ద‌ర్శ‌క‌త్వంలోను చిరు ఓ సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమాకి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇది ఏ సినిమాకి రీమేక్ కాదు .. కథ ఇక్కడ పుట్టి పెరిగిందే. దీనిని అద్భుతంగా తెర‌కెక్కించబోతున్నాడు బాబీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments