Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వాల్తేర్ వీరయ్య'గా చిరంజీవి - 15 నుంచి 'భోళా శంకర్' షూటింగ్

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (14:02 IST)
మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలకు పోటీగా కొత్త చిత్రాల్లో కమిట్ అవుతున్నారు. మలయాళ చిత్రం లూసీఫర్‌కు రీమేక్‌కా తెరకెక్కిస్తున్న 'గాడ్ ఫాదర్' చిత్రంలో నటిస్తున్న ఆయన ఆ తర్వాత 'భోశా శంకర్' అనే చిత్రంలో నటించనున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభంకానుందని ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. 
 
న‌వంబ‌రు 11వ తేదీన మూవీ పూజా కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నున్నాయ‌ని, 15 నుండి షూటింగ్ ప్రారంభం కానుంద‌ని తెలియ‌జేశారు. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీలకపాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా ఎంపికైన‌ట్టు స‌మాచారం. అయితే, మళ్లీ ఆమెను తొలగించారనే ప్రచారం సాగుతోంది. ఇదిలావుంటే, ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు స్వర సాగర్ మహతి సంగీతం అందించబోతున్నారనే ప్రచారం సాగుతోంది. 
 
మరోవైపు, బాబీ ద‌ర్శ‌క‌త్వంలోను చిరు ఓ సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమాకి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇది ఏ సినిమాకి రీమేక్ కాదు .. కథ ఇక్కడ పుట్టి పెరిగిందే. దీనిని అద్భుతంగా తెర‌కెక్కించబోతున్నాడు బాబీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో రేపటి నుంచి బెండు తీయనున్న ఎండలు!

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త (Video)

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments