Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి యాక్ష‌న్‌కు వై.ఎస్‌. జ‌గ‌న్ రియాక్ష‌న్‌

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (18:44 IST)
chiru- YS jagan
మెగాస్టార్ చిరంజీవి క‌రోనా స‌మ‌యంలో త‌న సేకా కార్య‌క‌ర్త‌ల‌తో ఆక్సిజ‌న్ బేంక్‌ల‌ను ఏర్పాటుచేసి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు చోట్ల సేవ చేశారు. ఇంకోవైపు క‌రోనా వేక్సిన్ సినీరంగ కార్మికుల‌కు సి.సి.సి. ద్వారా వేయిస్తున్నారు. కాగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం వై.ఎస్‌. జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలో చాలా చ‌క్క‌గా ప‌నిచేస్తుంద‌ని మెగాస్టార్ మంగ‌ళ‌వారంనాడు ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ఒక్క‌రోజులోనే 13.72 ల‌క్ష‌ల‌మంది వేక్సిన్ వేసిన ఘ‌నత‌ వై.ఎస్‌.జ‌గ‌న్‌దేన‌ని కీర్తించారు.ఇలా చేయ‌డం వ‌ల్ల ఆంధ్ర‌ప‌దేశ్‌లో ప్ర‌జ‌ల‌కు హెల్త్‌ప‌రంగా వారిలో న‌మ్మ‌కాన్ని క‌లిగించార‌ని పేర్కొన్నారు. మోర్ కంగ్రాట్యులేష‌న్ ఇన్‌స్పైరింగ్ యువ‌ర్ లీడ‌ర్‌షిప్ అంటూ శ్లాఘించారు.
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments