Webdunia - Bharat's app for daily news and videos

Install App

'చిన్నారి పెళ్లికూతురు' బామ్మ గుండెపోటుతో కన్నుమూత

Webdunia
శనివారం, 17 జులై 2021 (22:31 IST)
పలు హిందీ సినిమాలు, సీరియళ్లతో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి, జాతీయ అవార్డు గ్రహీత సురేఖా సిక్రీ అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్​లో బామ్మగా నటించి, గుర్తింపు తెచ్చుకున్న సురేఖా సిక్రీ(75) తుదిశ్వాస విడిచారు. సిక్రీ గుండెపోటుతో మరణించినట్లు ఆమె సహాయకుడు వివేక్ సిద్వానీ వెల్లడించారు. 
 
గత ఏడాది సెప్టెంబర్​లో బ్రెయిన్​స్ట్రోక్​తో ఆస్పత్రిలో చేరిన సురేఖ.. కొన్నిరోజుల తర్వాత డిశ్చార్జ్​ అయ్యారు. కానీ అప్పటి నుంచి ఇతరత్రా అనారోగ్య సమస్యలతో బాధపడ్డారని వివేక్ చెప్పారు. మూడుసార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న ఈమె.. 'తమాష్', 'మమ్మో', 'సలీమ్ లంగ్డే పే మత్ రో', 'జుబేదా', 'బదాయీ హో' సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 
 
బాలికా వధూ(తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు') సీరియల్​తో ప్రతి ఇంటికి చేరువైంది. గతేడాది నెట్​ఫ్లిక్స్​లో రిలీజైన 'ఘోస్ట్​ స్టోరీస్' ఆంతాలజీలో సురేఖ చివరగా కనిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments