Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్బులో 'చీకటి రాజ్యం'... పోలీసు ఆఫీసర్‌గా త్రిష...

Webdunia
బుధవారం, 1 జులై 2015 (16:14 IST)
విలక్షణ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం 'చీకటి రాజ్యం'. తెలుగు, తమిళం అంటూ రెండు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా తమిళంలో 'తూంగావనం'గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కమల్ సరసన హీరోయిగా త్రిష నటిస్తుంది. ఈ చిత్రం గురించిన తాజాగా సమాచారం ఏమిటంటే... ఇందులో త్రిష పోలీసు ఆఫీసర్ పాత్రలో నటిస్తోందట.
 
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నై సమీపంలో ఉన్న వీజీపీ గోల్డెన్ బీచ్‌లోని జరుగుతోంది. పబ్‌లో షూటింగ్ కాబట్టి అంతా రాత్రివేలల్లోనే జరుగుతుంది. ఇక్కడ ఓ పోలీస్ అధికారి తనయుడు పబ్‌లో బందిఖానా అవుతాడు. కొడుకుని రక్షించుకోవడానికి ఆ పోలీసులు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేదే అక్కడ తెరకెక్కించే సన్నివేశం.
 
దీంతో కాన్సెప్ట్ ప్రకారం ఈ సన్నివేశాన్ని రాత్రి వేళ్ళలోనే రూపొందించాలి. త్రిష , కిషోర్ కుమార్ ఈ సినిమాలో కీలకపాత్రలలో నటిస్తున్నారు. పోలీస్ రేస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా సన్నివేశాలన్నీ వీరిద్దరిపై తెరకెక్కిస్తున్నారు. ఈ సన్నివేశాలతో పాటు పనిలో పనిగా కమల్, త్రిషల‌పై అత్యంత సన్నిహిత సన్నివేశాలను కూడా చిత్రిస్తున్నట్టు సమాచారం. 

కాగా ఈ చిత్రంలో 'స్లీప్ లెస్ నైట్' అనే ఫ్రెంచ్ సినిమాకి రీమకే అనే వార్తలు వెల్లడవుతున్నాయి. అయితే ఆ విషయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments