Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు - నాగ్‌ - అల్లులతో సెల్ఫీ దిగిన సచిన్.. సోషల్ మీడియాలో హైలెట్

Webdunia
గురువారం, 2 జూన్ 2016 (09:31 IST)
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మెగాస్టార్ చిరంజీవి, మన్మథుడు నాగార్జున, అగ్రనిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, అందరూ ఒకేచోట చేరితే ఇంకేమన్నాఉందా అభిమానులకు కనులపండుగే. ఇటీవలే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఈ సెలబ్రిటీలు పసుపు రంగులో ఉన్న దుస్తులు ధరించి సెల్ఫీ తీసుకున్నారు. 
 
ఒక సెలబ్రిటి తన సెల్ఫీ తీసుకొంటేనే జనాలు ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతారు. అలాంటిది ఒకేసారి నలుగురు సెలబ్రిటిలు కలిసి సెల్ఫీ దిగితే అది మహాద్భుతం. ఈ అరుదైన సెల్ఫీని నాగార్జున ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సచిన్ స్థాపించిన కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్ క్లబ్ (కేబీఎఫ్‌సీ)లో చిరంజీవి, నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్, అల్లు అరవింద్ బిజినెస్ పార్ట్‌నర్స్‌గా చేరిన విషయం తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments