Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు - నాగ్‌ - అల్లులతో సెల్ఫీ దిగిన సచిన్.. సోషల్ మీడియాలో హైలెట్

Webdunia
గురువారం, 2 జూన్ 2016 (09:31 IST)
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మెగాస్టార్ చిరంజీవి, మన్మథుడు నాగార్జున, అగ్రనిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, అందరూ ఒకేచోట చేరితే ఇంకేమన్నాఉందా అభిమానులకు కనులపండుగే. ఇటీవలే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఈ సెలబ్రిటీలు పసుపు రంగులో ఉన్న దుస్తులు ధరించి సెల్ఫీ తీసుకున్నారు. 
 
ఒక సెలబ్రిటి తన సెల్ఫీ తీసుకొంటేనే జనాలు ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతారు. అలాంటిది ఒకేసారి నలుగురు సెలబ్రిటిలు కలిసి సెల్ఫీ దిగితే అది మహాద్భుతం. ఈ అరుదైన సెల్ఫీని నాగార్జున ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సచిన్ స్థాపించిన కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్ క్లబ్ (కేబీఎఫ్‌సీ)లో చిరంజీవి, నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్, అల్లు అరవింద్ బిజినెస్ పార్ట్‌నర్స్‌గా చేరిన విషయం తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదానికి కారణ అదే : డీజీ నాగిరెడ్డి

ప్రైవేట్ టీచర్ వధువు - ప్రభుత్వ టీచర్ వరుడు.. మధ్యలో దూరిన మరో గవర్నమెంట్ టీచర్.. ఆగిన పెళ్లి!

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 16కు పెరిగిన మృతుల సంఖ్య

పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు.. తప్పించుకునే క్రమంలో పేకాటరాయుడి మృతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments