Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గరుడవేగ' హీరో రాజశేఖర్ పెద్ద కుమార్తెపై కేసు

'పీఎస్వీ గరుడవేగ' చిత్రం విజయోత్సవంలో మునిగితేలుతున్న హీరో రాజశేఖర్‌, జీవిత రాజశేఖర్‌ దంపతులకు ఇది నిజంగానే చేదువార్త. ఈ దంపతుల పెద్ద కుమార్తె శివాని తన వాహనంలో ప్రయాణిస్తూ.. నిలిపి ఉంచిన మరో కారును ఢ

Webdunia
సోమవారం, 6 నవంబరు 2017 (11:41 IST)
'పీఎస్వీ గరుడవేగ' చిత్రం విజయోత్సవంలో మునిగితేలుతున్న హీరో రాజశేఖర్‌, జీవిత రాజశేఖర్‌ దంపతులకు ఇది నిజంగానే చేదువార్త. ఈ దంపతుల పెద్ద కుమార్తె శివాని తన వాహనంలో ప్రయాణిస్తూ.. నిలిపి ఉంచిన మరో కారును ఢీకొట్టిన విషయం తెల్సిందే. ఇది శనివారం జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 5లో జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. 
 
అయితే తన కారు పూర్తిగా డ్యామేజీకావడంతో బాధితుడు తనకు రూ.30 లక్షలు పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. శివానీ తల్లి జీవిత వచ్చి బాధితునితో మాట్లాడి సమస్యను సానుకూలంగా పరిష్కరించుకున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. 
 
మరోవైపు కారు డ్యామేజ్‌కి సంబంధించి ఎస్‌పీవీఎస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థ సీనియర్‌ ఆపరేషనల్‌ మేనేజర్‌ అశోక్‌‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివానిపై కేసు నమోదు చేశారు. కాగా, శివానీ వైద్య కోర్సు చదువుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments