Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ విశ్వసుందరికి మద్రాసు హైకోర్టు నోటీసులు...

ప్రముఖ బాలీవుడి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈమె 2008లో విదేశాల నుంచి ఓ లగ్జరీ కారును నిబంధనలకు విరుద్ధంగా దిగుమతి చేసుకున్నారు.

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (09:27 IST)
ప్రముఖ బాలీవుడి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈమె 2008లో విదేశాల నుంచి ఓ లగ్జరీ కారును నిబంధనలకు విరుద్ధంగా దిగుమతి చేసుకున్నారు. ఓ విదేశీ నౌకలో చెన్నై హార్బర్‌కు వచ్చిన ఈ విలాసవంతమైన కారును నిబంధనలకు విరుద్ధంగా ఆమె తీసుకున్నారని ఆరోపిస్తూ అధికారులు ఎగ్మూర్ ఆర్థిక నేరాల న్యాయస్థానంలో కేసు నమోదు చేశారు. 
 
ఈ కేసు విచారణలో భాగంగా ఆమె ఇప్పటివరకు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో జూన్‌లో ఆ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఆమె మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈనేపథ్యంలో సెప్టెంబర్ 18లోగా కోర్టు విచారణకు హాజరుకావాలని మద్రాసు హైకోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments