అర్థరాత్రి ఫోన్ చేసి ఆ మాట అడిగాడు: జబర్దస్త్ వర్షపై ఇమ్యాన్యుయెల్‌ సామజవరగమనా...

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (13:39 IST)
జబర్దస్త్ షోలో ఇప్పటివరకూ రష్మి-సుడిగాలి సుధీర్ జంటను కొట్టినవారు లేరంటారు. కానీ కొత్తగా ఈ షోలో బ్లాక్ అండ్ వైట్ పెయిర్ ఇమ్మాన్యుయెల్-వర్ష దూసుకొచ్చారు. షోలో వీరు స్కిట్లతో రచ్చరచ్చ చేస్తుంటారు. కొన్నిసార్లు డైలాగులు శృతిమించిపోతుంటాయి. అవి కావాలని చేస్తుంటారా లేదంటే రేటింగ్ కోసమా అనేది వేరే సంగతి.
 
ఇదిలావుంటే ఈమధ్య ఎవరో యూ ట్యూబ్ ఛానల్లో వర్ష ఫోటో పెట్టి సూసైడ్ చేసుకున్నట్లుగా ఓ వీడియో పెట్టారట. ఆ ఫోటోను అర్థరాత్రి వేళ చూసిన ఇమ్మాన్యుయెల్ వెంటనే వర్షకు ఫోన్ చేశాడట. నువ్వు బాగున్నావు కదా అని అడిగాడట.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Varsha

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రంప్‌కు వర్జీనియా ప్రజలు వాత, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా మన మలక్ పేట మహిళ

ట్రంప్‌ను ఛీకొట్టిన న్యూయార్క్ ప్రజలు: పనిచేసిన ఉచిత బస్సు పథకం, మేయర్‌గా భారత సంతతి వ్యక్తి జోహ్రాన్

భార్యాభర్తల గొడవ- ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో వదిలేసిన తండ్రి.. తర్వాత ఏం జరిగింది?

హైదరాబాద్-విజయవాడ హైవే.. నాలుగు నుంచి ఆరు లేన్లు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

నేను నమ్మని దాన్ని ప్రజలకు చెప్పలేను, అలా రూ 150 కోట్లు వదిలేసిన పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments