Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇకలేరు...

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (08:28 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇకలేరు. ఆమె శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కార్డియాక్ అరెస్టు కారణంగా ఆమె ముంబై ఆస్పత్రిలో చనిపోయారు. శ్వాస సమస్యతో బాధపడుతూ వచ్చిన సరోజ్ ఖాన్‌ను ఈ నెల 20వ తేదీన ముంబైలోని గురునానక్ ఆస్పత్రిలో ఆమె అడ్మిట్ చేశారు. అక్కడ ఐసీయూ వార్డులో చికిత్స పొందుతూ వచ్చిన ఆమెకు శుక్రవారం కార్డియాక్ అరెస్ట్ కావడంతో కన్నమూశారు. 
 
కాగా, ఆమె అంత్యక్రియలు ముంబై మలాడ్ లోని మాల్వానిలో జరుగనున్నాయి. నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకున్న సరోజ్ ఖాన్... దాదాపు 40 యేళ్ళకు పైగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు. ఈమె సుమారు 2 వేల పాటలకు పైగా కొరియోగ్రాఫర్ చేశారు. 

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments