Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇకలేరు...

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (08:28 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇకలేరు. ఆమె శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కార్డియాక్ అరెస్టు కారణంగా ఆమె ముంబై ఆస్పత్రిలో చనిపోయారు. శ్వాస సమస్యతో బాధపడుతూ వచ్చిన సరోజ్ ఖాన్‌ను ఈ నెల 20వ తేదీన ముంబైలోని గురునానక్ ఆస్పత్రిలో ఆమె అడ్మిట్ చేశారు. అక్కడ ఐసీయూ వార్డులో చికిత్స పొందుతూ వచ్చిన ఆమెకు శుక్రవారం కార్డియాక్ అరెస్ట్ కావడంతో కన్నమూశారు. 
 
కాగా, ఆమె అంత్యక్రియలు ముంబై మలాడ్ లోని మాల్వానిలో జరుగనున్నాయి. నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకున్న సరోజ్ ఖాన్... దాదాపు 40 యేళ్ళకు పైగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు. ఈమె సుమారు 2 వేల పాటలకు పైగా కొరియోగ్రాఫర్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

బీజాపూర్ - కాంకెర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 22 మంది మావోలు హతం

ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments