Webdunia - Bharat's app for daily news and videos

Install App

AI వెర్రితలలు, మొన్న రష్మిక మందన, నేడు అలియా భట్ డీప్ ఫేక్ వైరల్

Webdunia
సోమవారం, 27 నవంబరు 2023 (13:14 IST)
AI టెక్నాలజీ వెర్రితలలు బయటపడుతున్నాయి. ఆ టెక్నాలజీతో చేయాల్సిన మంచిపనులు కన్నా చెడ్డవి బాగా వైరల్ అవుతున్నాయి. ఆమధ్య ఈ టెక్నాలజీతో రష్మిక మందన డీప్ ఫేక్ నెక్ దుస్తుల్లో వున్నట్లు వీడియో సృష్టించి సోషల్ మీడియాలో వదిలారు. దానిపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ఎంతోమంది సెలబ్రిటీలు ఖండిస్తూ కామెంట్లు పెట్టారు. ఇలాంటి ఫేక్ వీడియోలపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వచ్చాయి.
 
అదలావుండగానే తాజాగా మరో డీప్ ఫేక్ ఫోటో వైరల్ అవుతుంది. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియా భట్ డీప్ ఫేక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో ఆమె పూలపూల దుస్తులు ధరించి వున్నట్లు సృష్టించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్లో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments