Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణజింక కేసులో బాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (15:20 IST)
అప్పుడెప్పుడో ముగిసిపోయిందనుకున్న కృష్ణజింకల కేసులో బాలీవుడ్ స్టార్లకు మళ్లీ నోటీసులు జారీ అయ్యాయి. 1998 సెప్టెంబర్‌లో ‘హమ్ సాత్ సాత్ హై’ షూటింగ్ సందర్భంగా.. కంకానీ గ్రామంలో కృష్ణ జింకలను వేటాడి.. రెండింటిని చంపారంటూ సల్మాన్ ఖాన్, సోనాలీ బింద్రే, నీలమ్, టాబు, దుష్యంత్ సింగ్‌లపై ఆరోపణలు వచ్చాయి.
 
దీనిపై అదే యేడాది అక్టోబరు నెలలో బిష్ణోయి గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే స్థానిక కోర్టు ఈ కేసు విషయమై గత యేడాది సల్మాన్ దోషిగా నిర్ధారించి మిగిలినవారిని నిర్దోషులుగా ప్రకటించిన విషయమూ తెల్సిందే. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు పిటిషన్ స్వీకరించిన హైకోర్టు.. సోమవారం నోటీసులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments