Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణజింక కేసులో బాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (15:20 IST)
అప్పుడెప్పుడో ముగిసిపోయిందనుకున్న కృష్ణజింకల కేసులో బాలీవుడ్ స్టార్లకు మళ్లీ నోటీసులు జారీ అయ్యాయి. 1998 సెప్టెంబర్‌లో ‘హమ్ సాత్ సాత్ హై’ షూటింగ్ సందర్భంగా.. కంకానీ గ్రామంలో కృష్ణ జింకలను వేటాడి.. రెండింటిని చంపారంటూ సల్మాన్ ఖాన్, సోనాలీ బింద్రే, నీలమ్, టాబు, దుష్యంత్ సింగ్‌లపై ఆరోపణలు వచ్చాయి.
 
దీనిపై అదే యేడాది అక్టోబరు నెలలో బిష్ణోయి గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే స్థానిక కోర్టు ఈ కేసు విషయమై గత యేడాది సల్మాన్ దోషిగా నిర్ధారించి మిగిలినవారిని నిర్దోషులుగా ప్రకటించిన విషయమూ తెల్సిందే. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు పిటిషన్ స్వీకరించిన హైకోర్టు.. సోమవారం నోటీసులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments