Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబుకు సిన్సియర్ థ్యాంక్స్ అండ్ బెస్ట్ విషెస్: కిషన్ రెడ్డి

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2015 (14:24 IST)
టాలీవుడ్ ప్రిన్స్, శ్రీమంతుడు హీరో మహేష్ బాబుకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా సిన్సియర్ థ్యాంక్స్ అండ్ బెస్ట్ విషెస్ తెలిపారు.

శ్రీమంతుడు సినిమాతో పాటు పాలమూరు జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవడం ద్వారా పలువురు రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీల చేత శభాష్ అనిపించుకుంటున్న మహేష్ బాబుకు కిషన్ రెడ్డి నుంచి కూడా గ్రీటింగ్స్ అందాయి. 
 
తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామావు సూచన మేరకు వెనుకబడ్డ పాలమూరు జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై కిషన్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రస్తావిస్తూ ప్రిన్స్‌కు థ్యాంక్స్ చెప్పారు.

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments